యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు రూ.3 కోట్ల విలువ చేసే భవనాన్ని విరాళంగా అందజేశారు. చైతన్యపురికి చెందిన టీ శారద, హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మ�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కార్ యాదగిరిగుట్టకు మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించేందుకు యత్నిస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆరోపించారు. కష్ట�
యాదగిరిగుట్ట కొండపైకి ఈ నెల 11 నుంచి ఆటోలకు అనుమతినిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. 10 రోజులపాటు పరిశీలించి విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పే ర్కొన్నారు.
Kadiam Srihari | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పే శిరోధార్యమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihar) అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలను నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్రపు పూజలు జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వైభంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహ�
పరమ పవిత్ర శ్రీవైష్ణవ స్తోత్రాలతో తేజరిల్లుతున్న శ్రీమంతమైన మంత్ర పేటిక ‘శ్రీలహరి’ గ్రంథాన్ని యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆలయ అధికారులు అందిస్తున్నారు. శనివారం బ్రేక్ దర్శనం�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామిని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ కితాబునిచ్చారు. ఆదివారం ఆయన స్వయంభూ పంచనారసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూ�