Indrakaran Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి లండన్లోని గ్రీన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రతిష్ఠాత్మక గ్రీన్ యాపిల్ అవార్డు లభించడం పట్ల దేవాదాయ శాఖ �
మొన్నటికి మొన్న గుజరాత్లో ని మోర్బీ వంతెన కూలి, పర్యాటకులు చనిపోయిన దుర్ఘటన మరువక ముందే, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు లో అపశ్రుతులు. మోర్బీ వంతెన పనులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థకూ అలాంటి పనులలో పూర
Yadagirigutta | శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు సాయికుమార్ శుక్రవారం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం యాదగిరి కొండకు చేరుకుని స్వయంభూ పంచనారసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో �
నాటి రాజులైనా, నేటి పాలకులైనా స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాల కోసం నిర్మించిన అనేకానేక కట్టడాలు భవిష్యత్ తరాలకు వారసత్వ, పురావైభవ సంపదగా అలరారుతాయి. సౌందర్యాత్మకతను ప్రకృతికో, కావ్యాలకో �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు బుధవారం దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ప్రత్యేక కాన్వాయిలో మల్లాపురం రహదారి నుంచి వైకుంఠ ద్వ�
యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన లక్ష్మీనరసింహుడి జయంత్యుత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధానార్చకులు మంత్రికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్ష
Yadadri | యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అదనంగా 250 కాటేజీలు నిర్మించాలని అధికారులు భావించగా, వీటి నిర్మాణానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది.