ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హ�
మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై ఎస్. �
గొర్రెలు, మేకల కొనుగోళ్లలో నగదు బదిలీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గ్రొరెల మేకల పెంపకందారుల సంఘం భువనగిరి మండల కార్యదర్శి, గోపాలకృష్ణ సంఘం గ్రామ అధ్యక్షుడు పాక జహంగీర్ యాదవ్ ప్రభుత్వన్ని డిమ
గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు బండారు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో వృత్తి�
చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఆర్మీ అసోసియేషన్ ఆత్మకూరు(ఎం) నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ గౌరవాధ్యక్షుడిగా లోడి రామకృష్ణ, అధ్యక్షుడిగా యాస ప్రశాంత్ ను ఎన్నుకున్నారు.
రామన్నపేటను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సుభాశ్ సెంటర్లో రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు ఆవశ్యకతపై రూపొందించిన కరపత్రాల
ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో తాళం వేసిన పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పర్వతం చిన్న, వ�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా తాము సిద్ధమేనంటూ మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామ రైతులు ఆందోళన చేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, పెద్దగూడ
ఆలేరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు గత మూడు నెలలుగా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసు�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్ చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆలేరు మండలం బహదుర్ పేట గ్రామం నుంచి చిన్న కందుకూరు గ్రామాన్ని కలిపే లింక్ రోడ్డును బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే వ్యక్తులు కబ్జా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం గ్రామానికి చెందిన పలు గిరిజన కుటు�