యాదగిరిగుట్ట రూరల్, మే 8 : మండలంలోని మల్లాపురంలో జరుగనున్న కొత్త విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి బొడ్రాయి ప్రతిష్ఠ చేశారు. కార్యక
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, బస్బే, ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. యాదాద్రి, మే
10 లక్షలతో యూనిట్ల ఏర్పాటు.. ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్న లబ్ధిదారులు యజమానిగా మారిన సెంట్రింగ్ కూలీ మరో నలుగురికి ఉపాధి చూపుతున్న యువకుడు గూడ్స్ వెహికిల్తో సొంతూర్లోనే నెలకు రూ.30వేలకు పైగా సంపాది�
కలెక్టర్ పమేలాసత్పతి వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం భువనగిరి కలెక్టరేట్, మే 5 : దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. కలెక్టరేట్ సమా�
యాదాద్రి, మే 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, తిరువ�
పాల్గొని తరించిన భక్తజనం శ్రీవారి ఖజానాకు రూ.17,02,134 యాదాద్రి, మే 4 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవాన్ని అర్చకులు బుధవారం ఘనంగా జరిపిం�
మల్లాపురంలో పది రోజులపాటు వేడుకలు యాదగిరిగుట్ట రూరల్, మే 4 : మండలంలోని మల్లాపురంలో పది రో జులపాటు జరుగనున్న ఉత్సవాలతో మల్లాపురంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రధాన రహదారితోపాటు ప్రతి వీధిలో విద్యుద్దీప
అతలాకుతలం చేసిన అకాల వర్షం మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షం జిల్లాలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం యాదగిరిగుట్టలో అత్యధికంగా 8 మిల్లీమీటర్లు ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు, కూలిన విద్యుత�
చౌటుప్పల్ మండలంలో 2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణే లక్ష్యం చౌటుప్పల్ రూరల్, మే 3 : మండలవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్ప�
చేనేత కుటుంబాలకు రూ.5లక్షల బీమా జిల్లాలో సుమారు 14,400 కుటుంబాలకు ప్రయోజనం ఇప్పటికే చేనేత మిత్ర, చేయూత పథకాలతో ఆదుకుంటున్న ప్రభుత్వం త్రిఫ్ట్ కింద ఈ ఏడాది కార్మికుల ఖాతాల్లో రూ.3.84కోట్లు జమ చేనేత కుటుంబాలకు అ
సమాజంలో గౌరవంగా బతికేలా ప్రణాళిక ప్రభుత్వ పరంగా ఆర్థిక తోడ్పాటు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్ణయం ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు కార్డుల అందజేత సెక్స్ వర్కర్ల కుటుంబాలనూ ఆదుకునేందుకు చర్యలు ప్�
ఈ నెల 6 నుంచి 24 వరకు పరీక్షలు హాజరుకానున్న 14,142 మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలు పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం స�
భువనగిరి ఎంపీపీ నిర్మల భువనగిరి అర్బన్, మే 2 : గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. మండలంలోని బీఎన�
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, మే 2 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్నిరంగాలు అభివృద్ధి చెందాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జైనపల్లి, పడమటి సోమారం, వ�