మరో విడుత నీలివిప్లవానికి రెడీ 2022-23 సంవత్సరం ప్రణాళిక సిద్ధం చేసిన మత్స్యశాఖ 3.16కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలేందుకు ఏర్పాట్లు గోదావరి, మూసీ పరీవాహక ప్రాంతంలో నీటితో కళకళలాడుతున్న చెరువులుజూన్ నె�
శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు ఖజానాకు రూ.18,72,379 ఆదాయం యాదాద్రి, మే 25 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం, అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆలయ అర్చకులు బుధవారం విశే�
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు చౌటుప్పల్, మే 25 : హనుమాన్ చాలీసాను పాటిస్తే సకల దోషాలు దూరమవుతాయని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. స
ఇల వైకుంఠం పునర్నిర్మాణం తర్వాత మహాద్భుతంగా మారిన ఆలయం స్వామివారి దర్శనానికి రోజూ 20 నుంచి 25 వేల మంది రాక సెలవు దినాల్లో 50 నుంచి 60 వేల మంది.. భారీగా పెరిగిన హుండీ ఆదాయం అబ్బురపడేలా నిర్మాణాలు, వసతులు చూసి తరి�
యాదాద్రి, మే 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో మంగళవారం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరు�
ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో సాగుకు చర్యలు సన్నాహాలు చేస్తున్న ఆయిల్ ఫెడ్, ఉద్యానవన శాఖ జిల్లావ్యాప్తంగా ఆసక్తి గల రైతుల వివరాల సేకరణ సబ్సిడీపై డ్రిప్.. ఉచితంగా మొక్కల పంపిణీ యాదాద్రి భువనగిరి, మే 21 (నమస్తే తెల
అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆలేరు, మే16 : డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలేరులో సోమవారం నిర్వహించిన సమావేశ�
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చౌటుప్పల్, మే16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న ఉద్యోగ అర్హత పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు నిరుద్యోగ యువతీయువకులు కష్టపడి చదువా
యాదాద్రి, మే12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట దేవాయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నృసింహస్వామివారి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. నేటి ఉదయం 9.30 గం
పల్లె పర్యటనలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సోమవారం భూదాన్పోచంపల్లి మండలంలో తిరిగారు. దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయ
స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ ఖజానాకు 14,29,597 ఆదాయం యాదగిరిగుట్ట రూరల్, మే 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో సోమవారం స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. ప్రధానాలయంలోన�