WTC : ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా గిల్ సేనపై నాలుగు పాయింట్లు కోత పడేది. కానీ, హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మాత్రం 'తగ్గేదేలే' అన్నట్టు వ్యవహరించడంతో భారత్ కోతను తప్పించుకోగలిగింది.
Newzealand : జింబాబ్వేతో జరగాల్సిన తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్(Newzealand)కు బిగ్ షాక్. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ చాంపియన్షిప్ పోటీలు ఇటీవలే ముగిశాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా జట్టు కొత్త టెస్ట్ చాంపియన్గా అవతరించింది.
దక్షిణాఫ్రికాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా కీలక ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే వ�
World Test Championship: ప్రాక్టీస్ కోసం శనివారం లార్డ్స్ మైదానం వెళ్లిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం దక్కలేదు. కానీ ఆ సమయంలో ఇండియన్ జట్టు
ఇంగ్లండ్ వేదికగా మరో నెల రోజుల వ్యవధిలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఈసారి జట్లకు అదిరిపోయే రీతిలో ప్రైజ్మనీ దక్కనుంది. వచ్చే నెల 11 నుంచి లార్డ్స్లో ఆస్ట్ర�
పదేండ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెచుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్కు చేరింది. జూన్లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా గ
Ashwin: వరల్ట్ టెస్ట్ చాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ మ్యాచుల్లో అతను 188 వికెట్లు తన ఖాతాలో వేస
ఏఐ సిటీ ఫెసిలిటీ సెంటర్.. ఫోర్త్ అలియాస్ ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఏఐ సిటీ నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న సెంటర్. అంటే తాత్కాలిక కేంద్రమన్నమాట. �
Jay Shah: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్నారు. టీ20లక�
Rohit Sharma | తనకు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదని, అంతర్జాతీయ క్రికెట్లో మరికొన్నేళ్ల పాటు కొనసాగుతానని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్శర్మ అన్నాడు. ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్�
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్ నంబర్వన్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 64.58 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిష్టించింది.