అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత పురుష రెజ్లర్లూ సత్తా చాటారు. వియత్నాంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల విభాగంలో ఇప్పటికే భారత్.. టీమ్ చాంపియన్షిప్ను గెలుచుకోగా ఆదివారం జరిగిన పురుషుల �
మరింత సాధనతో పాటు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా తెలంగాణ రెజ్లర్లలో ఉందని ప్రముఖ భారత రెజ్లర్, ఒలంపిక్ పతక విజేత రవి కుమార్ దహియా అన్నారు.
Vinesh Phogat: వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా.. రాజీనామాలను రైల్వేశాఖ ఆమోదించింది. ఆ ఇద్దరు తమ ఉద్యోగాలను వదిలేసి.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సుదీర్ఘ భారత ఒలింపిక్ చరిత్రలో మనదేశానికి వ్యక్తిగత విభాగంలో వచ్చిన తొలి పతకం రెజ్లింగ్దే. 1952లో హెల్సింకి(ఫిన్లాండ్) ఒలింపిక్స్లో రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత మళ్
ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్లో బెర్తులు దక్కించుకున్న భారత రెజ్లర్లు..ఈ మెగా ఈవెంట్కు ముందు అంతర్జాతీయ స్థాయిలో మరో కఠిన సవాల్కు సిద్ధమయ్యారు. గురువారం నుంచి హంగేరి వేదికగా బుడాపెస్ట్ ర్యాంకి�
ఒలింపిక్స్ బరిలో నిలిచేందుకు గాను అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తమ ‘బెర్తు’ను ఖాయం చేసుకున్నా రెజ్లర్లు మాత్రం తాము ‘పారిస్'కు వెళ్తామా..? లేదా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకూ వేర్�
‘బేటీ బచావో.. బేటీ పఢావో’.. కేంద్రంలోని మోదీ సర్కారు ఇచ్చిన నినాదమిది. అయితే స్వయంగా బీజేపీనే ఈ నినాదానికి నిలువునా తూట్లు పొడుస్తున్నది. లైంగికదాడి నిందితులకు ఆ పార్టీ అండగా నిలుస్తున్నది. ఇటీవల పరిణామాల
Rahul Gandhi | రెజ్లింగ్ క్రీడాకారులతో (Wrestlers) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం భేటీ అయ్యారు. హర్యాణాలోని (Haryana) ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో ప్రాక్టీస్లో ఉన్న రెజ్లర్లను కలిసి సంఘీ�
MLC Kavitha | కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ చేశారు.
Brij Bhushan Singh | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (Wrestling Federation of India Chief), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh)ను అరెస్టు చేయకపోవడానికి గల కార�
న్యాయం కోసం తప్పనిసరై రెజ్లర్లు రోడ్డుమీదకు రావాల్సి వచ్చిందని, విచారణను ఆలస్యం చేస్తున్నారంటూ ఢిల్లీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.