వరుసగా రెండు ఓటముల తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూర�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై అద్భుత విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో రసవత్తర పోరు అభిమానులను అలరించింది. ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై ముంబై ఇండియన్స్�
ఢిల్లీ క్యాపిటల్స్ బంతితో పాటు బ్యాట్తోనూ అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ యూపీ వారియర్స్తో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన మ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఈ టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్ల�
గత రెండు సీజన్లుగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న అమ్మాయిల ధనాధన్ క్రికెట్ పండుగ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మళ్లీ వచ్చింది. మూడో ఎడిషన్గా జరుగబోతున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి వడోదర (గుజర
అమ్మాయిల ధనాధన్ క్రికెట్కు రంగం సిద్ధమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల 14 నుంచి మార్చి 15 దాకా నెల రోజుల పాటు పొట్టి క్రికెట్ వినోదాన్ని డబ్ల్యూపీఎల్�
BCCI : రంజీలపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్స్లో మెరిసిన హీరోలకు ప్రైజ్మనీ(Prize Money) ఇచ్చేందుకు సిద్దమైంది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'(Player Of The Match), 'ప�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అద్భుతం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శ�