నిరుడు స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆ విజయంతో ప్రపంచంలో తాము ఎక్కడైనా నెగ్గగలమన్న ధీమానిచ్చిందని టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది.
ఈ ఏడాది జూన్-జులైలో అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్ కప్లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ జట్టు స్థానాన్ని భర్తీ చేసే టీమ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచకప్లో ఫైనల్ ఫైట్కు �
International Cricket Council: టీ20 వరల్డ్కప్ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎటువంటి పెనాల్టీ విధించడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి చెప్పింది. ఇక 2031లో జరిగే ఐసీసీ టోర్నీకి ముందే బంగ్లాదేశ్లో ఓ ట�
Virat Kohli | టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో రాణించిన కింగ్ కోహ్లీ.. తాజ�
Smriti Mandhana: వరల్డ్కప్లో అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్గా నిలిచింది స్మృతి మందానా. ఆమె బాయ్ఫ్రెండ్ ఆమెకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్ఎం18 అని తన చేయిపై టట్టూ వేయించుకున్నాడు ఆమెకు కాబోయే భర
Chakda Xpress | భారత మహిళా జట్టు తొలిసారిగా 2025 వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను (Women's World Cup) సాధించిన సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ జట్టు బీసీసీ (BCCI) భారీ నజరానా ప్రకటించింది.
Indian Womens Team | మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళల ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదుచేసింది. కొలంబో వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కంగారూలు 107 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తుచే�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ కప్లో భారత్ ఎట్టకేలకు పతక ఖాతా తెరిచింది. పలువురు షూటర్లు ఘోరంగా నిరాశపరిచిన వేళ తాను ఉన్నానంటూ తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్..భారత్కు తొలి పసిడి పతకాన్ని అందించింది.
రాజ్గిర్(బీహార్): ఆసియా కప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కొరియాను మట్టికరిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో టీమ్ఇం�