Smriti Mandhana: వరల్డ్కప్లో అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్గా నిలిచింది స్మృతి మందానా. ఆమె బాయ్ఫ్రెండ్ ఆమెకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్ఎం18 అని తన చేయిపై టట్టూ వేయించుకున్నాడు ఆమెకు కాబోయే భర
Chakda Xpress | భారత మహిళా జట్టు తొలిసారిగా 2025 వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను (Women's World Cup) సాధించిన సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ జట్టు బీసీసీ (BCCI) భారీ నజరానా ప్రకటించింది.
Indian Womens Team | మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళల ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదుచేసింది. కొలంబో వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కంగారూలు 107 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తుచే�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ కప్లో భారత్ ఎట్టకేలకు పతక ఖాతా తెరిచింది. పలువురు షూటర్లు ఘోరంగా నిరాశపరిచిన వేళ తాను ఉన్నానంటూ తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్..భారత్కు తొలి పసిడి పతకాన్ని అందించింది.
రాజ్గిర్(బీహార్): ఆసియా కప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కొరియాను మట్టికరిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో టీమ్ఇం�
చైనాలోని అవైల్లో జరుగుతున్న వరల్డ్ కప్ స్టేజ్ టు పోటీల్లో అర్చరీ విభాగంలో భారత్ కు మొదటి పథకం లభించింది. ప్రపంచంలోని 30 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ నుంచి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మహిళల ముక్కోణపు సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. సొంతగడ్డపై ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే సిరీస్ కోసం టీమ్ఇండియాకు ఈ టోర్�
Sanath Jayasuriya : జాఫ్నాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని శ్రీలంక మాజీ క్రికెటర్లు కోరారు. లంకలో పర్యటించిన మోదీని వాళ్లు కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దానికి ప్రధాని మోద�
సెపక్తక్రా ప్రపంచకప్లో భారత మహిళల జట్టు రజతంతో సత్తా చాటింది. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ ఫైనల్లో భారత్.. 0-2 (9-15, 9-15)తో మలేషియా చేతిలో ఓడింది.