చైనాలోని అవైల్లో జరుగుతున్న వరల్డ్ కప్ స్టేజ్ టు పోటీల్లో అర్చరీ విభాగంలో భారత్ కు మొదటి పథకం లభించింది. ప్రపంచంలోని 30 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ నుంచి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మహిళల ముక్కోణపు సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. సొంతగడ్డపై ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే సిరీస్ కోసం టీమ్ఇండియాకు ఈ టోర్�
Sanath Jayasuriya : జాఫ్నాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని శ్రీలంక మాజీ క్రికెటర్లు కోరారు. లంకలో పర్యటించిన మోదీని వాళ్లు కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దానికి ప్రధాని మోద�
సెపక్తక్రా ప్రపంచకప్లో భారత మహిళల జట్టు రజతంతో సత్తా చాటింది. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ ఫైనల్లో భారత్.. 0-2 (9-15, 9-15)తో మలేషియా చేతిలో ఓడింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య పొట్టిపోరుకు వేళయైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేవనుంది. ఇటీవల బంగ్లాదేశ్పై క్లీన్స్వీప్ విజయంతో టీమ్ఇండియా మంచి జోరుమీదుంటే..సొంతగడ్డపై
ఈ ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్కు తరలించాలన్న విజ్ఞప్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తిరస్కరించిందట.
Rohit Sharma | తనకు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదని, అంతర్జాతీయ క్రికెట్లో మరికొన్నేళ్ల పాటు కొనసాగుతానని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్శర్మ అన్నాడు. ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్�
ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ రేస్ సిరీస్ అయిన ఎఫ్ఐఎం ఈ ఎక్స్ప్లోరర్ వరల్డ్కప్..ఏబీబీ ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ చాంపియన్షిప్తో జట్టు కట్టనుంది.
పుష్కర కాలం తర్వాత స్వదేశలో జరిగిన వన్డే ప్రపంచకప్లో కోటి ఆశలు రేపిన టీమ్ఇండియా తుదిమెట్టుపై బోల్తా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం ఎదురైంది! జావెలిన్లో నీరజ్ చోప్రా తనకు తిర
టెస్టుల్లో వరుసగా రెండు చరిత్రాత్మక విజయాలతో జోరుమీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే పోరుకు సిద్ధమైంది. బుధవారం ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది.