ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీ బరిలో ఉన్న ఏకైక భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీస్లో ఓటమి పాలయ్యారు.
అమెరికన్ స్విమ్మర్ రేగన్ స్మిత్ 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. యూఎస్ ఒలింపిక్ ట్రయల్స్లో భాగంగా.. మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్లో 22 ఏండ్ల రేగన్.. 57.13 సెకన్లలోనే గమ్యాన�
Antim Panghal: 19 ఏండ్ల అంతిమ్.. గత రెండేండ్లుగా అద్భుత విజయాలతో వరుస టోర్నీలలో పతకాలు కొల్లగొడుతున్నది. ఆమె వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా...
చైనా వేదికగా జరిగిన డైమండ్ లీగ్లో భారత యువ అథ్లెట్ అనినాశ్ సాబ్లె ఆకట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 3000మీటర్ల స్టిపుల్చేజ్లో సాబ్లె ఐదో స్థానంలో నిలిచాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన రేసును అవ
తీవ్ర ఒడిదొడుకులతో కొట్టుమిట్టాడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మరింత ఊబిలోకి కూరుకుపోయింది. నిర్దేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించని కారణంగా డబ్ల్యూఎఫ్ఐపై ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యుడ�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్, చిరాగ్�
కొలంబియా వేదికగా డిసెంబర్ 5 నుంచి 16 వరకు జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ కోసం మంగళవారం భారత జట్టును ఎంపిక చేశారు. నలుగురు సభ్యుల బృందానికి స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సా�
డిఫెండింగ్ చాంపియన్గా పీవీ సింధు నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వరుసగా రెండేండ్ల పాటు ప్రపంచ చాంపియన్గా కొనసాగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. టైటిల్ నిలబెట్టుకోవాలనే కసితో బ్య
న్యూఢిల్లీ: భారత షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నకు దూరమైంది. గాయాల నుంచి సైనా ఇంకా కోలుకోకపోవడంతో ప్రపంచ టోర్నీకి వెళ్లడం లేదని ఆమె భర్త పారుపల్లి కశ్యప్ తెలిపాడు. ‘ప్రపంచ �