ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముఖ్యంగా ఊపిరితిత్తుల, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కుమారి అన్నారు. కొత
Bala Krishna | టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి బసవ రామ తారకం పేరుతో హైదరాబాద్లో స్థాపించబడిన బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్ర�
World Cancer Day | క్యాన్సర్వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. శరీరంలో ఏ అవయవానికి అయినా ఈ వ్యాధి సోకవచ్చు. మనిషి శరీరంలో నిరంతరం కణాల విభజన జరుగుతూ ఉంటుంది. అయితే, ఈ విభజన సమతుల్యంగా సాగిపోతూ ఉండాలి. పైగా వయసు పెరిగే కొ�
వరల్డ్ క్యాన్సర్ డే ను పురస్కరించుకొని ఎంఎన్జే వైద్య సిబ్బంది పలు బస్తీల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఖైరతాబాద్ బస్తీలో ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ జయలత, వైద్యులు శ్రీకాంత్, నదీమ్ నేతృత్వంల
గత మూడు దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు వచ్చాయి. సాంకేతికత అభివృద్ధి చెందింది. ఫలితంగా, క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అలా అని, నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు.
వైద్యరంగంలో వినూత్న ఒరవడులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ లో క్యాన్సర్ చికిత్స కూడా అన్ని నగరాలకు విస్తరిస్తున్నది. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణతో బాటు వినూత�
క్యాన్సర్... ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదురోవాలి. తిరిగి ఆరోగ్య�