ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ల వేగవిస్తృతిలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్, కార్పొరేట్, ప్రైవేట్ రంగాల్లో ప్రజా సంబంధాలు అత్యంత కీలక విభాగంగా మారబోతున్నాయి. ప్ర�
ప్రపంచానికి తయారీ హబ్గా భారతదేశాన్ని మారుస్తామన్న ఆర్భాటపు ప్రకటనతో 2014లో ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియాను ప్రారంభించారు. ఆకర్షణీయమైన లోగో తప్ప ఆ పథకం కింద ఈ తొమ్మిదేండ్లలో సాధించినదేమీ లేకపోగా, వ�
Mariam Nabatanzi | అరుదైన ఆరోగ్య కారణాల వల్ల గర్భనిరోధక గోలీలు వాడలేని పరిస్థితి ఆమెది. పైగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గించుకోవడానికి పిల్లలను కనాలని వైద్యులే సలహా ఇచ్చారు. ఫలితంగా 40 ఏండ్లు వచ్చే సరికి ఆమె 40 మందిక�
మెరికాలో భారత సంతతికి చెందిన బాలిక నటాషా పెరియనాయగం (13) అద్భుత ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో వరుసగా రెండో ఏడాది చోటు దక్కించుకున్నది.
త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు సంగీత ప్రపంచంలో అరుదైనవిగా గుర్తింపు పొందాయని, శాస్త్రీయ సంగీతానికి గొప్ప ప్రతిష్టను తీసుకువచ్చాయని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు.
యాక్షన్ సినిమాల పట్ల తన ఇష్టాన్ని మరోసారి వెల్లడించారు స్టార్ హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ విదేశాల్లో చేస్తున్న హంగామాలో భాగమవుతున్న రామ్ చరణ్...అక్కడి మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.
పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పిల్లి మనలో చాలా మంది కంటే అత్యంత సంపన్నురాలని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన పెంపుడు జంతువుల్లో ఇది మూడోస్థానంలో ఉన్నది. దీని పేరు ఒలివియా బెన్సన్. ఈ పిల్లి
చింతా వ్యాకులతల నిలయం ఈ ప్రపంచం. చింత, ఆవేదన, ఆతృత, ఆందోళనలకు సంస్కృత పర్యాయపదమే ‘కుంఠ’. ఈ సమస్త భౌతిక ప్రపంచాన్ని ఒక ‘కుంఠ’గా అభివర్ణించారు పెద్దలు. ఇక్కడ ప్రతిదీ ఆతృత, ఆవేదనలతో కూడినదే. ఊర్ధ్వ, మధ్య, అధోలోక
ఫార్మసీ వరల్డ్గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
ప్రపంచంలో మరే దేశంలోనూ 5జీ సేవల విస్తరణ భారత్లో ఉన్నంత వేగంగా ఉండబోదని నోకియా ఇండియా మార్కెటింగ్, కార్పొరేట్ వ్యవహారాల అధిపతి అమిత్ మార్వా అన్నారు.