టర్కీకి చెందిన రుమేసా గల్గీ (25) ప్రపంచంలోనే అతిపొడవైన (7 అడుగుల 0.7 అంగుళాలు ) మహిళ. ఆమె ఇటీవల టర్కిష్ ఎయిర్లైన్స్ సహకారంతో మొదటి విమాన ప్రయాణం చేశారు.
‘ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి’గా పిలిచే ఇరాన్కి చెందిన అమౌ హజీ అనే వ్యక్తి మరణించాడు. 94 ఏండ్ల హజీ ఐదు దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఇరాన్లో ఫార్స్ ప్రావిన్స్లోని దేగ్జాహ్ గ్రామం లో అమౌ హజీ ఆదివారం �
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక
ప్రపంచం మరో మహా ఆర్థిక మాంద్యంలోకి జారుకొంటున్నది.. కొమ్ములు తిరిగిన కార్పొరేట్ సంస్థలు, మహా మహా బ్యాంకులు, బలహీనంగా ఉన్న దేశాలన్నీ అంతరించిపోయే కాలం దాపురించింది.. అ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రపం
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు కేంద్ర ప్రభుత్వాలు రూ.50 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంతకు 178 రెట్ల ఎక్కువ అప్పు చేసింది.
నిర్మాణ దశలో 44 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ బెంగళూరు కన్నా భాగ్యనగరమే మిన్న ఇప్పుడు దేశ, విదేశీ కార్పొరేట్లది ఇదే మాట కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, �
పర్యావరణహితానికి సంరక్షించాలి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాబందులు మనకు బంధువులేనని, పర్యావరణహితం కోసం వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని వరల్డ్ వై
ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీస్ కీర్తి కిరీటంగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిలవబోతున్నది. దేశంలోనే అద్భుతమైన, అధునాతన సాంకేతికతను పుణికిపుచ్చుకొన్న భద్రతాస
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ..ప్రపంచ శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బ
నీళ్ల కోసం యుద్ధాలు.. అవును! భవిష్యత్తులో నీటి కోసమే యుద్ధం చేయాల్సి రావొచ్చు.. మనం తాగే గుక్కెడు నీటి కోసం ప్రాణాలను తీసే పరిస్థితి తలెత్తవచ్చు.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి కొరత దృష్ట్యా ప్రపంచ�
రక్షణ రంగంలోనూ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా శాఫ్రాన్ వ్యాపారాలు హైదరాబాద్, జూలై 6: ఎయిర్క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో ది
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల్లోనూ అంతర్గతంగా సీఎం కేసీఆర్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ నే�
రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది.. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక
కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణానికి హాని చేయాలనుకొంటే టమాటాలు లేని ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండాలని డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.