టెక్నాలజీలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రజా రవాణాలో సాంకేతికత తోడైతే ప్రమాదాలు 100 శాతం నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. సోమవారం బిట్స్ పిలానీ క్యాంపస్లో “టెక్నాలజీస్ ఫర్ అ�
సురక్షితమైన ప్రజారవాణా దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని, భద్రతతో కూడిన ప్రజా రవాణాలో హైదరాబాద్ బెస్ట్ సిటీగా అవతరిస్తున్నదని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ డైరెక్టర్
నేరాలను గుర్తించడం, ప్రాధాన్యత క్రమంలో వాటిని విశ్లేషించి సరైన పద్ధతిలో అరికట్టేందుకు ఉత్తమమైన విధానాలను రూపొందించడంలో డీసీఆర్బీ, సీసీఆర్బీ నివేదికలు అత్యంత కీలమని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవా�
హర్యానాలోని నుహ్లో అల్లరి మూక ఏకంగా మహిళా జడ్జీపైనే దాడి చేసింది. బాధితురాలైన అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అంజలి జైన్ గత సోమవారం తన మూడేండ్ల కూతురితో కలిసి బయటకు రాగా 150 మందితో కూడిన అల్లరి �
DDMS | యూట్యూబ్లో వీడియోల తయారీపై ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ లిటరసీ హౌజ్లో ఈ నెల 14వ తేదీ నుంచి వర్క్షాప్ను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తె�
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అవసరమైన వాటిని అందిస్తూ సింగరేణి సంస్థకు కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్షాప్ వెన్నెముకగా నిలిచింది. 85 యేండ్లుగా తన సేవలను కొనసాగిస్తున్నది.
పచ్చదనం పెంచేలానే కాకుండా పంచాయతీలకు ఫలసాయంతో ఆదాయం వచ్చే లా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మైక్రోలెవల్ ప్లానింగ్తో బ్లాక్ప్లాంటేషన్ చేపట్టాలని సూచించార�
కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వర్క్షాపు, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డికి నిరసన సెగ తగిలింది. కేంద్రం తప్పును రాష్ట్ర సర్కారుపై నెట్టివేస
నూతన ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడాలని టీ-హబ్ సీఈవో రాజేశ్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఐఐసీ, ఈడీసీ, టీహబ్ల సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించారు.
కలప స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేకుండా కలప రవాణా చేయొద్దని ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ఆదేశించినా పట్టించుకోవడం లేదు.
ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై యువ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లకు అవగాహన కల్పించేందుకు ఆదివారం జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి
దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, పలు వినూత్న పథకాలతో వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నదని దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ తెలిపారు.
రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో పిల్లలతో సాహిత్య సృజన చేయించడానికి మొట్టమొదటి కథా కార్యశాల మార్చి 27న నిజామాబాద్లో జరిగింది.రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ బాలసాహిత్య చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. మార్చి 4న పాఠశాల�