పల్లెల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పనుల జాతరలో భాగంగా గంగాధర మండలం గర్షకుర్తిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర�
గ్రామాల్లో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగరావు అన్నారు.
మహిళ రక్షణకు భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థ�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, �
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో లబ్ధిదారులకు మ
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కమిటీ సమావేశం ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆకుల రాజయ్య అధ్యక్షతన జరిగింది.
అదనపు పనిగంటలు మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. వారానికి 55 గంటలకు మించి పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంచలన ని�
Four-Day Working | ఇప్పటికే సాఫ్ట్వేర్ సంస్థలు వారానికి ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, యూకేలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఓ తీపి కబురు అందించాయి. అక్కడ సుమారు వంద కంపెనీలు ఉద్యోగు�
హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని రీజినల్ పాస్పోస్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు
గోదావరికి వందేండ్లలో కనీవినీ ఎరుగని వరద. తెలంగాణలో మూడున్నర దశాబ్దాల కాలంలో జూలైలో ఎన్నడూ లేనంత గరిష్ఠ వర్షపాతం. వారం రోజులుగా ముంచెత్తుతున్న వాన రాష్ర్టాన్ని గుక్కతిప్పుకోకుండా చేసింది. ఇంతటి విపత్కర
నూత న సచివాలయంలో రెడ్స్టోన్ కట్టడం నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు రాజస్థాన్ నుంచి మరో 50 మంది మేస్త్రీలను రప్పించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ�
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో పాటు ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని బరిలోకి దింపనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారా యి. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు కూడా
ఫిబ్రవరి నెల 24వ తారీఖు. ఉక్రెయిన్పై పుతిన్ సైనిక చర్యను ప్రకటించారు. రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు ఒకదాని వెంట మరోటి దూసుకువస్తున్నా యి. అన్నింటి కన్నా ముం దుగా వస్తున్న రష్యా య�
ఒట్టావా: ఒక సరస్సులో పడిన ఐఫోన్ 11 ఆరు నెలల తర్వాత కూడా పని చేస్తున్నది. దానిపై ఆశ వదులుకున్న యజమాని చెంతకు చేరి విస్మయానికి గురి చేసింది. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఈ ఘటన జరిగింది. వాంకోవర్కు చెందిన �