రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్లో భాగంగా జరిగిన అభివృద్ధి పనులపై స్పెషల్ ఆఫీసర్ నటరాజ్, ఉపాధిహామి అధికారుల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు.
గోదావరిఖనిలో వచ్చే ఏడాది జనవరిలో రూ.15 కోట్ల నిధులతో కళాభవన్ ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఈమేరకు గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్
కరీంనగర్ నగరపాలక సంస్థ లోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నగర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో �
రోల్లవాగు ప్రాజెక్ట్ పూర్తికి నిరంతరం కృషి చేస్తానని, అటవీ పర్యావరణ అనుమతుల రావడంలో ఆలస్యం జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో టీపీసీ
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతొక్కరు పాటుపడాలని హుజూారాబాద్ ఏసీపీ వీ మాధవి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
నిజామాబాద్ ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు.
ఆశ్రయం ఇచ్చి, పని కల్పిస్తానని చెప్పిన పాపానికి మహిళను యువకుడు దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి మేడ్చల్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
CC ROAD | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని రెండో వార్డులో గురువారం సిసి రోడ్డు నిర్మాణం పనులను గుడి సొసైటీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గ్రామస్తులు కలిసి గురువారం ప్రారంభించారు
Working Hours | తన కెరీర్ను నిర్మించుకునే వ్యక్తికీ, ఇతరుల కోసం చాకిరీ చేసే వ్యక్తికీ మధ్య పనిలో ఉండే ఉత్సాహాన్ని, ఆ పని అందించే ఫలితాలను ఈ సూచన పట్టించుకోలేదన్నది అన్నిటికంటే ముఖ్యమైన విమర్శ. సంస్థల్లో తెలియకుం
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ డిమాండ్స్ డేలో భాగంగా కేంద్ర వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశామన్నారు.
Children Rescued | మద్యం ఫ్యాక్టరీలో పిల్లలు పని చేస్తున్నట్లు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మద్యం తయారీ సంస్థపై రైడ్ చేశారు. సుమారు 50 మంది పిల్లలన�