సత్యసాయిసేవా సమితి సభ్యులు ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరో వైపు సామాజిక సేవలో మునిగితేలుతున్నారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకుల కోసం నిత్యాన్నదానం సత్రం నిర్వహిస్తున్నార�
ముంబై: చదువుకున్నంత మాత్రానా మహిళను ఉద్యోగం చేయాలని బలవంతం చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్ అయిన మహిళ బయటకు వెళ్లి పని చేయాలా లేక ఇంటి వద్దనే ఉండాలా అన్నది పూర్తిగా ఆమె ఛాయిస్ అని �
చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నారు
ప్రజల హక్కులు కాపాడటం, వారి అవసరాలు తీర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అభివృద్ధి, సం�
కుత్బుల్లాపూర్ డివిజన్, పద్మానగర్ ఫేస్-2లో ముస్లింలు, హిందువులు, క్రిష్టియన్ల కోసం ఒకే దగ్గర మూడు గ్రేవ్యార్డుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. దాదాపుగా ఏడాద�