ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) హోల్డర్లకు కెనడా శుభవార్త చెప్పింది. దేశంలో నెలకొన్న లేబర్ కొరత నేపథ్యంలో వర్క్ పర్మిట్ను విస్తరిస్తూ ఓడబ్ల్యూపీ హోల్డర్ల కుటుంబసభ్యులు కూడా ఉద్యోగాలు చేసుకొనేం�
ఫ్యాన్ ఆన్.. అని మెదడులో ఆలోచించగానే ఫ్యాన్ ఆన్ అయితే..! ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ఆలోచనలతోనే పనులన్నీ చేయగలిగితే..! ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదూ! దాన్ని నిజం చేస్తున్నారు.. స్పేస్ఎక్స్, న్యూరా�
సమాజంలో పాతుకుపోయిన తీవ్ర లింగ వివక్షను దాటుకుని ఇప్పుడిప్పుడే చదువులు, ఉద్యోగాల బాట పడుతున్నారు మహిళలు. తమకంటూ ఒక గుర్తింపునూ తెచ్చుకుంటున్నారు. అయితే కార్యాలయాల్లో, కార్ఖానాల్లో ఆమెకు ఇక్కట్లు తప్పడ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు లాభసాటిగా మారడంతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్�
శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మానవ హక్కులను పరిరక్షిస్తూ విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల సంక్షోభ సమయంలో- మా�
సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవ
పచ్చని పరిసరాలకు మించిన స్వర్గం లేదు. శారీరక శ్రమకు సాటివచ్చే కసరత్తూ లేదు. గ్రామీణుల ఆరోగ్య రహస్యం ఇదేనంటారు పరిశోధకులు. తోట పనితో ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ పొందవచ్చని
డీఆర్డీవోల వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు 7,651 మందికి తిరిగి బాధ్యతల అప్పగింత సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞతలు ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు కేసీఆర్, ఎర్రబెల్లి చిత్రపటాలకు ప
సత్యసాయిసేవా సమితి సభ్యులు ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరో వైపు సామాజిక సేవలో మునిగితేలుతున్నారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకుల కోసం నిత్యాన్నదానం సత్రం నిర్వహిస్తున్నార�
ముంబై: చదువుకున్నంత మాత్రానా మహిళను ఉద్యోగం చేయాలని బలవంతం చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్ అయిన మహిళ బయటకు వెళ్లి పని చేయాలా లేక ఇంటి వద్దనే ఉండాలా అన్నది పూర్తిగా ఆమె ఛాయిస్ అని �
చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నారు
ప్రజల హక్కులు కాపాడటం, వారి అవసరాలు తీర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అభివృద్ధి, సం�