దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులంతా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీచ
కార్యాలయాల నుంచి పనిచేసేందుకు గూగుల్ మ్యాప్స్ కాంట్రాక్టు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేశారు. ప్రయాణ ఖర్చులు తాము భరించలేమని దాదాపు 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ దిశగా పిటిషన్పై సంతకాలు చే
కరోనా ఉధృతి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం పద్ధతికే ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. బలవంతంగా ఆఫీస్కు రావాల్సిందేనని కంపెనీ ఆదేశిస్తే రాజీనామా చేస్తున్నారు. ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. �
యాపిల్ వంటి టెక్ దిగ్గజంలో ఏడాదికి కోట్ల రూపాయల వేతనం అందుకునే ఉద్యోగులు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ హైప్రొఫైల్ జాబ్ను కాపాడుకునేందుకు మొగ్గుచూపుతారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం ప
ఆఫీస్ స్పేస్ డిమాండ్లో దేశంలోనే ముందంజలో ఉన్న హైదరాబాద్ రియల్ రంగానికి రిటర్న్ టు ఆఫీస్ (ఆర్టీవో) మరింత ఊపునిస్తున్నది. ప్రధానంగా నగరంలోని ఐటీ కారిడార్లో కొవిడ్కు ముందున్న పరిస్థితుల మాదిరిగా
రెండేండ్ల తర్వాత తిరిగి తెరుచుకోనున్న కార్యాలయాలు హైబ్రిడ్ విధానంలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు పిలుపు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఐటీ కారిడార్లో సందడి పునఃప్రారంభం కానున్
దశలవారీగా వర్క్ ఫ్రమ్ హోమ్కు ముగింపు కొన్ని సంస్థలు కొద్దిరోజులపాటు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు స్వచ్ఛందంగా వచ్చేవారు ఆఫీసులకు రావొచ్చనే అవకాశం కల్పిస్తున్�
న్యూయార్క్ : ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చేఏడాది జనవరి నుంచి కాకుండా ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని టెక్ దిగ్గజం యాపిల్ స్పష్టం చేసింది. అంతకుముందు జ�
కొండాపూర్, సెప్టెంబర్ 24: వర్క్ ఫ్రం హోం నుంచి.. వర్క్ ఫ్రం ఆఫీస్ కొనసాగేలా పలు సంస్థలు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఐటీ విభాగం చీఫ్ రిలేషన్ ఆఫీ
ఫ్రీ మీల్స్, బార్బెక్ అంటూ ఉద్యోగులను ఊరిస్తున్న కంపెనీలు | యూకేలో కూడా కరోనా సద్దుమణిగింది. కేసులు ఎక్కువగా లేవు. దీంతో.. ఆఫీసులకు రావాలంటూ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేటు కంపెనీల