సగరుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్బాబును సగర సంఘం నాయకులు
రామగుండం నగర పాలక సంస్థలో ఒకవైపు రోడ్డు నిర్మాణం పనులు జరుగుతుండగానే మరోవైపు కంకర తేలి గుంతలు పడుతున్నాయనీ, నాణ్యతకు పాతర వేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్య�
పెద్దపల్లి మున్సిపల్ అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పట్టణంలో ని 30వ వార్డు ప్రజలకు శాపంగా పరిణమించింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆ�
రామగుండం నగర పాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్-2025లో ఉత్తమ ర్యాంకు సాధించడమే ధ్యేయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే.అరుణ శ్రీ అన్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా ముగింపు పురస్కరి
పెగడపల్లి మండలం నంచర్ల లో అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణ పనులకు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ బూర రాములు గౌడ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ
పెద్దపల్లి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వర్కింగ్ జర్నిలిస్టులకు విడుతల వారిగా ఇండ్ల స్థలాల సాధనే ల�
Prajwal Revanna | అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కర్ణాటకలోని హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పరప్పన అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్గా పని కేటాయించారు. ఈ పని చేసినందుకు రోజుకు రూ.522 చెల్లిస్తారు.
Anushka Shetty | టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సెప్టెంబర్ 5న గ్రాండ్గా విడుదలకు సిద్ధమైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరుతో గ్రామాల్లో కొత్త డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మాదక ద్రవ్యాల వినియోగం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని మత్తుపదార్థాలు సమాజంలో వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, వాటి నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కమ్యూనిటీ ప్రొటెక్షన్ అధ�
గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీవో వాసవి అన్నారు. మండలంలోని భీంరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికా
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపులో నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోస�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం pacs చైర్మన్, సహకార సంఘాల ఫోరం జిల్లా చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర