తాము ఇండ్లు లేని పేదోళ్లం... కాంగ్రెస్ నాయకులు తమకు ఇండ్లు ఇవ్వలేదు...జనగామ ఎమ్మెల్యేరాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు మంజూరు చేయించారు.అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల�
‘మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని అరెస్టు చేస్తారా?’ అంటూ భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం మాయాబజార్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా గోడును మంత్రికి చెప్పుకునే అవకాశమూ లేదా?’ అంటూ
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరుపేద మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఆధార్ కార్డులు చూపుతూ ఇండ్లు మంజూరు చేయాలన
తన భూమికి చెందిన హద్దులను కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ముగ్గురు మహిళలు రోడ్డెపై ధర్నా చేసిన సంఘటన బోనకల్లు మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
‘ఐదు రోజులుగా నీరు రావడంలేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు. బయ్యారం మండలంలోని ఉప్పలపాడులో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప�
వారం రోజులుగా తాగునీరు రావడం లేదని సమస్యను పరిష్కరించాలని మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో అయినాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ఆం దోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలోని నాలు గు వార్డుల�
Karimnagar | గన్నేరువరం వీవోఏగా పుష్పలతను తొలగించడం అన్యాయమంటూ మహిళా సంఘాల సభ్యులు మండల కేంద్రంలోని గ్రామ మహిళా సమైక్య భవనం ఎదుట ధర్నా(Womens protest) చేపట్టారు.
పది రోజులుగా మిషన్ భగీరథ నీరు నల్లాల ద్వారా సరఫరా కాకపోవడంతో విసుగు చెందిన మహిళలు, గ్రామస్తులు మండలంలోని వెంకటాపురం గ్రామంలో తిప్పనపల్లి-సుజాతనగర్ రహదారిపై సోమవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టార�
దేశాన్ని కుదిపేసిన పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ఘటనకు సంబంధించి అధికార టీఎంసీ వారం రోజులుగా విడుదల చేస్తున్న వీడియోలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
Women’s protest against the central government | వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ మహిళలు వినూత్న రీతిలో మహిళలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. రాష్ట్రంలో