కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరో పక్క విపరీతమైన చార�
ఆర్టీసీ బస్సు గాడి తప్పుతున్నది. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్తో ఓవర్ లోడ్ సమస్య వేధిస్తున్నది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వన్పల్లి నుంచి సిరిసిల్లకు వెలుతున్న బస్సులో 110 మంది �
సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్లో ట్రాఫిక్కు అనుగుణంగా ఈ నెల 13 వరకు 660 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ డీ విజయభాను తెలిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అం
జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్టాండ్కు నిత్యం సుమారు ముప్పై వేల నుంచి నలభై వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. అలాంటి బస్స్టేషన్లో రోజు రోజుకు దొంగల బెడద పెరిగిపోతుంది.
హాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో మహిళలు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తేవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి తేల్చిచెప్పారు.
మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటోడ్రైవర్లు బుధవారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు ఇసంపెల్లి సంజ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ �
టోడ్రైవర్లు, కార్మికులు ఆందోళన ఉధృతమవుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నది. మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తాము రోడ్డునపడ్డామం
మంథని నియోజకవర్గంలో బస్సులు లేని గ్రామాలన్నింటికీ బస్సులు వేయాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదే�
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నదని నగర ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆటో సంఘాల నాయకులు ని�
Free Bus | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయ�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమేమో కానీ తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవ