కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయని బీజేపీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ�
దేశంలోని ఓబీసీలు తమకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీల జనాభా లెక్కించడం, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభ�
మహిళా బిల్లులో బీసీ కోటా ప్రస్తావించడంతోపాటు, వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�
మహిళా బిల్లుపై పార్లమెంటులో సుదీర్ఘంగా ఎనిమిది గంటలపాటూ చర్చ జరిగింది. ఈ చర్చలో అన్ని రాజకీయపార్టీలకు చెందిన అరవై మంది సభ్యులు తమ అభిప్రాయాలను సభకు తెలియచేయడం గమనార్హం.
చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని, తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళల రాజకీయ ప్రాతినిథ్యం క్రమేణా పెరుగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహిళాలోకం రాజకీయాలకు దూరంగా ఉంటూ వంటింటికే పరిమితమైంది. అయితే, తెలంగాణ సర్కారు స్థానిక సంస్థ�
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే (Supriya Sule) లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళా బిల్లు చారిత్రక అవసరమని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మ�
పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని బీజూ జనతాదళ్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీ సస్మిత్ పాత్ర మహిళా రిజర్వేషన్ అం�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిం చే బిల్లును పా ర్లమెంట్లో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై అం దరూ ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగం,
ఆకాశంలో సగం. కానీ, ఆమెకు చట్టసభల్లో ఆవగింజంత ప్రాతినిధ్యం. ఇదీ 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో పాలకులు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా చట్టసభల్లో తమకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అబల