తమపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బాధిత మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు.
Telangana | కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై ఎట్టకేలకు మహిళా కమిషన్ స్పందించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూలు ఎస్పీకి మహిళా కమిషన్ చైర్మన్
రాష్ట్రంలో జర్నలిస్టులకు కూడా స్వాతంత్య్రం లేకుండా పోయింది. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్న
ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరమన్నట్టు.. అక్షరంపై అధికారం కక్ష కడుతున్నది. సామాన్యులపై దాడులు సర్వసామాన్యమైన చోట జర్నలిస్టులపైనా దాడులకు తెగబడుతున్నది... ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డి�
Niranjan Reddy | మహిళా జర్నలిస్టులపై(Women journalists) భౌతికదాడి హేయమైన చర్య అని, భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
వివిధ న్యూస్ చానళ్లు, మీడియా సంస్థల్లో పని చేస్తున్న అక్రెడిటేషన్ కార్డు లేని మహిళలందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్కుమార్ బు�
Women Journalists | మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఏప్రిల్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతి కుమారి తెలిపా
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
Tek Fog | బీజేపీ సోషల్ వేగు ‘టెక్ఫాగ్’ (Tek Fog) ఆపరేటర్లకు 2018లో పై నుంచి ఓ టాస్క్ వచ్చింది. ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను పంపించారు. వాటిని యాప్ ద్వారా అన్ని వాట్సాప్ గ్రూపులకు పంపించాలని, సోష�