Women Journalists | మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఏప్రిల్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతి కుమారి తెలిపా
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
Tek Fog | బీజేపీ సోషల్ వేగు ‘టెక్ఫాగ్’ (Tek Fog) ఆపరేటర్లకు 2018లో పై నుంచి ఓ టాస్క్ వచ్చింది. ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను పంపించారు. వాటిని యాప్ ద్వారా అన్ని వాట్సాప్ గ్రూపులకు పంపించాలని, సోష�
అగర్తలా: త్రిపుర వార్తలపై అరెస్టైన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ లభించింది. సమృద్ధి సకూనియా, స్వర్ణ ఝా అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు చేస్తున్న వార్తల కవరేజీ వివిధ వర్గాల ప్రజల మధ�