Solar Energy production centre | నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది.
Collector Rahul Raj | ఇవాళ తెల్లవారుజామునే మెదక్ నుండి రామాయంపేటకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు సైకిల్పై బస్టాండుకు చేరుకున్నారు. బస్టాండులో ఉన్న సమస్యలపై నేరుగా అక్కడున్న ప్రయాణికుల ద్వారానే అ�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళనలు ఉధృతంగ
మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడంలో సిద్దిపేట మొద టి స్థానంలో ఉందని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అన్నా రు. సిద్దిపేట మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిం�
మహిళా సంఘాలు ఊరటచెందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా స్వయం సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిగిరి వారి వారి ఖాతాలలో జమ చేసింది.
జిల్లాలోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టి ఏటా లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేస్తున్నది. సంఘాలవారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేంద�
చదువు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి విద్యార్థులకు హితవు పలికారు. బుధవారం వికారాబాద్లోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప�
అది ప్రభుత్వ స్థలం. మొన్నటిదాకా గుట్టబోరు ప్రాంతం. చెట్లు, పుట్టలతో అధ్వానంగా కనిపించే ఏరియా. అయితే, ఆ జాగను ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇవ్వాలని అధికారులు కొద్దిరోజుల క్రితమే చదును చేసే పనులకు శ్రీకారం చుట�
వీధి వ్యాపారులు, మహిళా సంఘాల విభాగంలో మంచి పనితీరు కనబర్చినందుకు కరీంనగర్ కార్పొరేషన్కు ఉత్తమ సంస్థగా పురస్కారం లభించింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కమిషనర్
మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన రుణాలకు రెండింతలు అందజేస్తూ మహిళల అభ్యున్నతికి సర్కారు �
10 వేల మందికి 40 వేల రుణం 20 రకాల యూనిట్లకు అవకాశం హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆహారశుద్ధి రంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేయనున్న�
2021-22లో ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.17వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో స�