Road Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎర్రవల్లి మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Road Accident | మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Tragedy | సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలోని ఒకరు సముద్రంలో గల్లంతు కాగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
Crime news | ల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఇద్దరు యువతులు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు జారీపడి మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని కొండేడు గ్రామంలో మంగళవారం చోటు చేస
Yamunotri Dham | ఉత్తరాఖండ్లోని నీలకంఠ పర్వాతాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంచుజారిపడింది. ఇటీవల భారీగా మంచువర్షం కురుస్తుండడంతో కొండలన్నీ మంచుతో పరుచుకున్నాయి. ఈ క్రమంలో రిషిగంగ వద్ద కొండలపై నుంచి ఉన్నట�
H3N2 | దేశంలో సీజనల్ ఎన్ప్లుయెంజా హెచ్3ఎన్2 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని దవాఖానాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశి�