బెంగళూర్ : వైన్ హోం డెలివరీ కోసం గూగుల్లో సెర్చి చేసి ఆపై ఆర్డర్ ఇచ్చిన మహిళకు వైన్ రాకపోగా ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ 1.6 లక్షలను సైబర్ క్రిమినల్స్ లూటీ చేసిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. వైట్ఫీల్డ్
భోపాల్: ఒక మహిళ పెండ్లి పేరుతో ఐదుగురు వ్యక్తులను మోసగించింది. చివరకు ఆమెతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హార్దా జిల్లాకు చెందిన
రంగారెడ్డి : కుటుంబ కలహాలతో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ భాస్కర్ కథనం ప్రకారం.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన�
నెలసరి సమయంలో యువతులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆ నాలుగైదు రోజులు వారి బాధలు వర్ణనాతీతం. కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, నీరసంగా ఉండటం, బలహీనంగా మారడం వంటి లక్షణాలు సదరు �
జకార్తా: ఆహారం కోసం ఆశగా నీటి ఏనుగు నోరు తెరువగా ఒక మహిళా పర్యాటకురాలు ప్లాస్టిక్ బాటిల్ విసిరింది. మూగజీవి హిప్పో పట్ల దారుణంగా వ్యవహరించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్�
లక్నో : ఓ పదిహేను ఏండ్ల పిల్లాడితో ముగ్గురు పిల్లల తల్లి పరారీ అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని ఓ గ్రామంలో ఈ నెల 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కంపియాగంజ్ ఏరియాకు చెం�
లక్నో: ఒక మహిళను ఆమె ప్రియుడు కొట్టాడు. అనంతరం ఆమెతోపాటు పిల్లలను కిడ్నాప్ చేసి మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన బంధువుల సహాయంతో మహిళతోపాటు ఆమె పిల్లలను నదిలోకి తోసేశాడు. అయితే ఒక వ్యక్తి ఆమెను కాపాడగా పి