పూజారి| ఓ మహిళ పూజారిని గుడిలో అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మనస్థాపానికిగురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లోని
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన 45 ఏండ్ల గుడ్డీ అనే మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు గత రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఒకరు ఎన్జీవో సంస్థకు సమాచారం అంది�
Woman jumped before train: సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది.
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (58 )సోమవారం కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బ్లాక్ఫంగస్| పశ్చిమబెంగాల్లో తొలి బ్లాక్ఫంగస్ కేసు నమోదయ్యింది. షాంపా చక్రబర్తి అనే 32 ఏండ్ల మహిళ మృతిచెందింది. హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో శంభునాథ్ �
జెరూసలేం: ఇజ్రాయెల్ పై పాలస్తీనా దళాలు జరిపిన రాకెట్ దాడిలో కేరళ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయెల్ లోని అష్కెలాన్ నగరంలో పనిచేస్తున్న సౌమ్య సంతోష్ తన భర్తతో వీడియో కాల్లో ట్లా�
కరోనా టీకా| కరోనా టీకా కోసం ఓ మహిళల దవాఖానకు వెళ్లింది. హాస్పిటల్ సిబ్బంది ఆమెకు బుడ్డీలోని మొత్తం వ్యాక్సిన్ను ఒకే సారి ఇచ్చేశారు. అనంతరం తేరుకుని ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు.