క్రైం న్యూస్ | జిల్లాలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (58 )సోమవారం కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బ్లాక్ఫంగస్| పశ్చిమబెంగాల్లో తొలి బ్లాక్ఫంగస్ కేసు నమోదయ్యింది. షాంపా చక్రబర్తి అనే 32 ఏండ్ల మహిళ మృతిచెందింది. హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో శంభునాథ్ �
జెరూసలేం: ఇజ్రాయెల్ పై పాలస్తీనా దళాలు జరిపిన రాకెట్ దాడిలో కేరళ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయెల్ లోని అష్కెలాన్ నగరంలో పనిచేస్తున్న సౌమ్య సంతోష్ తన భర్తతో వీడియో కాల్లో ట్లా�
కరోనా టీకా| కరోనా టీకా కోసం ఓ మహిళల దవాఖానకు వెళ్లింది. హాస్పిటల్ సిబ్బంది ఆమెకు బుడ్డీలోని మొత్తం వ్యాక్సిన్ను ఒకే సారి ఇచ్చేశారు. అనంతరం తేరుకుని ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు.
కాళ్లు, తల లేని వింత జంతువు కాలనీ వాసులను భయపెడుతోందని ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే అలర్టైన పోలీసులు ఆ ఏరియాకి వచ్చారు. చెట్టుపై ఉన్న వింత జంతువుని క్షుణంగా పరిశీలించారు. ఆ తర్వాత ఒక్కసారిగా పగల�
కోల్కతా: భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా బెదిరింపు కోసం అలా చేస్తున్నాడనుకున్న భార్య తన మొబైల్లో వీడియో తీసింది. అతడు మరణించగా భర్త బంధువుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగ
ముంబై పోలీసులు మానవత్వం చూపించారు. వర్లీనాకా ప్రాంతంలో ఓ మహిళ నడిరోడ్డుపై స్పృహ కోల్పోయి ఉందని వర్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. వెంటనే అలర్టైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గర్భిణిగా �