యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్ పబ్లిక్ టాయ్లెట్లో వివాహితపై లైంగిక దాడి ఘటన మరువక ముందే కాన్పూర్లో మరో ఘటన కలకలం రేప
చెన్నై : బాయ్ఫ్రెండ్తో కలిసి ఆస్పత్రికి వెళుతున్న మహిళపై మార్చి 17న సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇద్దరు మైనర్లు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్లూరు ఎస్పీకి బాధితురాలు మార్చి 22న ఈమెయ
దళిత మహిళను బెదిరించి స్కూల్ విద్యార్ధులు సహా ఎనిమిది మంది నిందితులు ఆమెను నెలల తరబడి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని విరుధ్నగర్లో కలకలం రేపింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 28 ఏండ్ల మహిళపై షాదోల్ జిల్లా క్షీర్సాగర్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన శనివారం వెలుగుచూసింది.
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్లోని మరుగుదొడ్డిలో 20 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.
20 ఏండ్ల క్రితం తెలంగాణలోని ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయి. 2002లో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఉద్యమనేతగా ఆ తండాకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర
మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలో భవాని నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో యువతి (25)కి బ్రేక్ఫాస్ట్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆల
తనతో సన్నిహిత సంబంధం కొనసాగించాలని పొరుగున ఉండే ప్రియుడు ఒత్తిడి చేస్తుండటంతో అతడిని వదిలించుకోవాలని ఊపిరిఆడకుండా చేసి కడతేర్చిన మహిళ ఉదంతం జైపూర్లో వెలుగుచూసింది.