దేశ రాజధానిలో మహిళలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో 87 ఏండ్ల వృద్ధురాలిపై ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం డిల్లీలో కలకలం రేపిం�
రెండు నెలల కిందట అదృశ్యమైన ఉన్నావ్కు చెందిన దళిత మహిళ (22) మృతదేహం కుళ్లిపోయిన స్ధితిలో మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం వద్ద కనిపించడం కలకలం రేపింది.
అమరావతి: ప్రేమించిన ప్రియురాలిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండకు చెందిన ఓ యువత�
అమరావతి : ఆర్టీసీ బస్సు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపిస్తూ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ సమీపంలో బస్సు డ్రైవర్పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. 28 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సును ఆపి, డ్రైవర్ చొక్కా కాలర్ �
అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజస్ధాన్లో దారుణం జరిగింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మహిళ (32)కు మత్తుమందు ఇచ్చిన సహోద్యోగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం సర్ధార్నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
లైంగిక వేధింపులు- వివక్ష- గృహహింస.. ఇవన్నీ కనిపించే శత్రువులు. ఇలాంటి వాటి విషయాల్లో ఆమె అప్రమత్తంగా ఉండగలదు. పరిస్థితి అదుపు తప్పితే ఎదిరించి పోరాడనూ గలదు. క్యాన్సర్ అలాకాదే! ఒంట్లో ఓ మూలన చిన్నగా మొదలవు�
నా వయసు ముప్పై ఆరు. పద్దెనిమిదేండ్లకే పెండ్లి అయ్యింది. నా భర్త నన్ను ప్రేమగా చూసుకునేవారు. ఇద్దరు పిల్లలున్నారు. నాలుగేండ్ల క్రితం ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా. మళ్లీ
న్యూఢిల్లీ, జనవరి 31: పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం రెండున్నరేండ్లు ఎక్కువగా ఉన్నదని ఆర్థిక సర్వే వెల్లడించింది. స్త్రీల ఆయుర్దాయం 70.7 సంవత్సరాలు కాగా పురుషుల ఆయుర్దాయం 68.2 ఏండ్లుగా ఉంది. 2013-17తో పోల్చితే 2014-18 మ�
కొందరికి సరైన సైజు తెలియదు. కొందరికి కప్ పరిమాణం పట్ల అవగాహన ఉండదు. కొందరు నాణ్యత విషయంలో రాజీ పడతారు. బ్రా ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చికాకులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సరైన సైజు ..అప�
అమరావతి : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కొడిగాని పల్లికి చెందిన ఓ నిరుపేద మహిళకు సినీ నటుడు సోనూసూద్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను అందించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆక్సిజన్ కాన్సెం
వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తున్నది. పోనీ యంత్రాలతో సాగు చేద్దామంటే నిధుల కొరత. దీంతో రైతులు పరిస్థితులతో రాజీపడుతూ అత్తెసరు దిగుబడితో సర్దుకుపోతున్నారు. ఈ సమస్యకు చెన్నారావుపేట కేంద్రంగా ఏర్పాట
Mulugu | ములుగు జిల్లాలోని (Mulugu) బీరమయ్య గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
కెప్టెన్ హర్ప్రీత్ చాందీ అరుదైన ఘనత.. తొలి భారత సంతతి మహిళగా రికార్డు న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఆర్మీ కెప్టెన్ హర్ప్రీత్ చాందీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఒంటరిగా అంటార్కిటికా