భద్రాద్రి కొత్తగూడెం : ఒకప్పుడు ఆ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే ఆమెకు మరొకరితో నిశ్చితార్థం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు.. సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడ
Woloo App | దేశంలో మహిళల జనాభా 66 కోట్లకు పైగా ఉంది. అయినా బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రమైన, అనుకూలమైన టాయిలెట్స్ లేవు. ఎక్కడో ఓచోట ఉన్నా, అవసరం వచ్చిన ప్రతిసారీ అక్కడి వరకూ వెళ్లలేరు కదా. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్
న్యూఢిల్లీ: ఒక మహిళ వింతగా ప్రవర్తించింది. రైలు పట్టాల మధ్యలో ఆమె పడుకున్నది. ఇంతలో ఒక గూడ్స్ రైలు ఆమె మీదుగా వేగంగా వెళ్లింది. అనంతరం పైకి లేచిన ఆ మహిళ ఏమీ జరుగనట్లుగా చేతిలోని మొబైల్ ఫోన్లో మాట్లాడుత�
చత్తీస్ఘఢ్లోని జంజ్గిర్-చంపా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్తో గాయపరచడంతో బాధితురాలు మరణించింది.
హర్యానాలోని హిస్సార్లో దారుణం వెలుగుచూసింది. మాజీ భర్త తనను తిరిగి పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి దబ్రా చౌక్లోని ఓ హోటల్లో తనతో మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీస�
గుజరాత్లో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలిని బెదిరించి నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీ�
బ్యాంక్ ఖాతాల నుంచి క్షణాల్లో సొమ్ము మాయం చేస్తూ సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. వైన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ (32) నుంచి నేరగాళ్లు రూ 4.8 లక్షలు కాజేశారు.
మరదలిపై కన్నేసి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న బావ కోరిక తీర్చలేదని ఆమెతో పాటు ఏడాదిన్నర చిన్నారిని తీవ్రంగా హింసించి సజీవ దహనానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లా
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ? కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు. చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు ప�