తమిళనాడులోని కడలూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఖాళీగా ఉన్న భవనంలో మహిళను ఆమె ప్రియుడి ఎదుటే లైంగిక వేధింపులకు గురిచేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హాస్టల్లో చెల్లించాల్సిన డబ్బులు లేకపోవడంతో..రెండేండ్ల క్రితం ఓ యువతి తన సొంత వ్యాన్నే ఇంటిగా మార్చుకుంది. మూడేండ్ల క్రితం మధురానగర్కు వచ్చిన అనిత ఇక్కడి రాజ్ దూత్ లేడీస్ హాస్టల్ లో ఏడాది పాటు ని
హర్యానాలోని గురుగ్రాంలో ఓ రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డు అక్కడ ఉండే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశాడు.
బిహార్లోని భాగల్పూర్ ప్రాంతం కబీర్పూర్లో దారుణం వెలుగుచూసింది. మహిళకు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడి నేరాన్ని వీడియో తీసి ఆపై బ్లాక్మెయిల్ చేస్తూ నెలల తరబడి లైంగిక దాడికి తెగబ�
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్ పబ్లిక్ టాయ్లెట్లో వివాహితపై లైంగిక దాడి ఘటన మరువక ముందే కాన్పూర్లో మరో ఘటన కలకలం రేప
చెన్నై : బాయ్ఫ్రెండ్తో కలిసి ఆస్పత్రికి వెళుతున్న మహిళపై మార్చి 17న సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇద్దరు మైనర్లు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్లూరు ఎస్పీకి బాధితురాలు మార్చి 22న ఈమెయ
దళిత మహిళను బెదిరించి స్కూల్ విద్యార్ధులు సహా ఎనిమిది మంది నిందితులు ఆమెను నెలల తరబడి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని విరుధ్నగర్లో కలకలం రేపింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 28 ఏండ్ల మహిళపై షాదోల్ జిల్లా క్షీర్సాగర్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన శనివారం వెలుగుచూసింది.
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్లోని మరుగుదొడ్డిలో 20 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.