యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఫిరోజాబాద్లోని తుండ్లా ప్రాంతంలో 22 ఏండ్ల పీజీ కాలేజ్ విద్యార్ధిని ఇంటికి తిరిగి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడ�
పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై భర్తతో పాటు అతడి స్నేహితులు ఇద్దరు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. చికిత్స కోసం బిహార్లోని నెవాడ నుంచి కోల్క
Thoutam Niharika | ప్రతి నెలా సమస్యే. డేట్ వచ్చిందంటే చాలు ఆందోళన. ఎవరికీ చెప్పుకోరు. ఎక్కడా చర్చించరు. నొప్పిని భరిస్తూ ఇంట్లోనే ఉండిపోతారు. ఆ రోజుల్లో కూడా నాసిరకం గుడ్డపేగులనే ప్యాడ్స్గా చాలామంది వాడుతుంటారు. ర�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని మలద్లో ఎస్కార్ట్ సర్వీస్కు చెందిన మహిళ (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
దేశ రాజధానిలో మహిళలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో 87 ఏండ్ల వృద్ధురాలిపై ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం డిల్లీలో కలకలం రేపిం�
రెండు నెలల కిందట అదృశ్యమైన ఉన్నావ్కు చెందిన దళిత మహిళ (22) మృతదేహం కుళ్లిపోయిన స్ధితిలో మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం వద్ద కనిపించడం కలకలం రేపింది.
అమరావతి: ప్రేమించిన ప్రియురాలిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండకు చెందిన ఓ యువత�
అమరావతి : ఆర్టీసీ బస్సు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపిస్తూ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ సమీపంలో బస్సు డ్రైవర్పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. 28 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సును ఆపి, డ్రైవర్ చొక్కా కాలర్ �
అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజస్ధాన్లో దారుణం జరిగింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మహిళ (32)కు మత్తుమందు ఇచ్చిన సహోద్యోగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.