మండలంలోని కొత్త వరిపేట, పెద్దనపల్లి, దుబ్బగూడెం, సోమగూడెం పాత బస్తీ, బుగ్గగూడెం, కన్నాల శివారులలో పెద్దపులి(బీ1) సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
Manchu Vishnu | మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన ఆస్తి వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించాయి. ఆ విషయాలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగు�
మండలంలోని దాయపంతులపల్లి గ్రామంలో సోమవారం అడవిపంది బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు దాయపంతులపల్లి గ్రామ శివారులోని దట్టమైన చెట్ల పొదల నుంచి సోమవారం ఉదయం ఒక అడవిపంది గ్రామంలోకి వచ్చిం�
Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలో దారుణం జరిగింది. బర్ధిపూర్ గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీలపై ఓ అడవి పంది దాడి చేసింది. అడవి పంది దాడిలో ఓ ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయ�
తెలియమార్.. ఛత్తీస్గఢ్లోని కుగ్రామం. చుట్టూ చిట్టడవి. గిరిజన మహిళ దువాసియా పొలంలో పనిచేసుకుంటున్నది. దూరంగా ఆమె కూతురు రింకీ ఆడుకుంటున్నది. అంతలోనే వింత శబ్దం. చెవులు రిక్కించి విన్నది దువాసియా. అడవి ప
wild boar | దువాషియా బాయి ఆదివారం 11 ఏళ్ల కుమార్తెతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో మట్టి తీసే పనులు చేస్తుండగా అక్కడకు ఒక అడవి పంది వచ్చింది. ఆమె కుమార్తెపై అది దాడి చేయబోయింది. గమనించిన దువాషియా బాయి వెంటనే తన
అటవీ ప్రాంతాల్లోని రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. అడవిపందుల బీభత్సం. ఆహార పంటలతోపాటు అన్ని రకాల వాణిజ్య పంటలకూ అడవిపందుల ద్వారా అపార నష్టం వాటిల్లుతున్నది.
రైతులు ఎన్నో కష్టనష్టాలను భరించి సాగుచేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవిపందులు దాడిచేసి తినేస్తుంటాయి. దీంతో నష్టం భరించలేక రైతులు వ్యవసాయమంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటుంది.