భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడిపిస్తోందనే అనుమానంతో ఆమెపై యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో బుధవారం వెలుగుచూసింది.
హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ తన భార్యకు పుట్టిన రోజు బహుమతిగా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని ఇచ్చారు. హరీశ్ భార్య పూజ పుట్టిన తేదీ జూన్ 23. భార్యకు గిఫ్ట్గా చంద్రుడిపై స్థలం �
మేడమ్! నాకు 18 ఏండ్లు. నాలుగేండ్ల కిందే.. ఒక 30 ఏండ్ల వ్యక్తికిచ్చి పెండ్లి చేశారు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి. ఇంకా చదువుకుంటాననీ, పెండ్లి వద్దని ఎంత ఏడ్చినా.. నా మాట ఎవరూ వినలేదు. నా భర్త శాడిస్టు. రోజూ తాగివచ�
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.
మాకు ఇటీవలే వివాహమైంది. నాకు శృంగార విషయాలపై కనీస అవగాహన లేదు. స్నేహితురాళ్లు చెప్పిన కొన్ని విషయాలు నాకు శృంగారంపై భయాన్ని పెంచాయి. దీంతో రాత్రి అయ్యిందంటేనే మానసిక ఒత్తిడికి, తీవ్ర ఆందోళనకు గురవుతున్న
Karimnagar | గన్నేరువరం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్రెడ్డి.. భార్యాభర్తలు.