ఇన్నాళ్లూ తోడూనీడై నిలిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా మృతిచెందిన ఘటన గురువా రం జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. రాజోళి మండలం పచ్చర్లకు చెందిన డబ్బ లక్ష్మిరెడ్డి(70) కొంత కాలంగా గద్వాలల�
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner ) ఆమె మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది.
AK-47 rifle Gift to wife | వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక నేత తన భార్యకు ఏకే-47 గన్ను బహుమతిగా ఇచ్చాడు (AK-47 rifle Gift to wife). ఆ రైఫిల్ను ఆమె పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి.
Hyderabad | మొదటి భార్య సాక్షిగా.. ఓ యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు భర్తతోపాటు మొదటి భార్యపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
Man beaten by wife | కోర్టు బయట ఒక వ్యక్తిని అతడి భార్య, మరదలు కలిసి (Man beaten by wife) కొట్టారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఆ మహిళలు అతడ్ని కొట్టడం ఆపలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతడి కుమార్తె వితంతువుగా నటించింది. పదేళ్లుగా తండ్రికి వచ్చే పింఛను తీసుకుంటున్నది. భర్తతో గొడవ జరుగడంతో ఈ మోసాన్ని పోలీసులకు చెప్ప
భర్త ఆకలి తీర్చేందుకు భార్యలు తాము తినకుండా మిగిలిన ఆహారం కూడా భర్తకే పెట్టేందుకే మొగ్గుచూపుతుంటారు. ఇలాంటి ఓ ఘటనను హైలెట్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ ఓ జంట వీడియోను (Viral video) సోషల్ మీడియాలో షేర్ చే
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ.. అక్కడ చోటుచేసుకున్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కక్చింగ్ జిల్లా
Man set on fire | భార్యను తెచ్చేందుకు ఒక వ్యక్తి అత్తవారింటికి వెళ్లాడు. అయితే అతడికి నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు అత్తింటి వారు ప్రయత్నించారు (Man set on fire). దీంతో తీవ్ర కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ
బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన భర్త నాలుకను కొరికేసిందో ఇల్లాలు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూల్ జిల్లా తుగ్గలి మండలాన�
Tragedy | చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా, ఆమె మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ వెనుకాలే బయలుదేరిన భర్త సైతం రోడ్డు ప్ర�
తమ్ముడు సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
mass suicide | ఒక వ్యక్తి మృతదేహాన్ని గోవాలో గుర్తించారు. అతడి భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలోని బీచ్లో లభించాయి. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (mass suicide) పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.