ఏజెన్సీ గిరిజన గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం నుంచి కోరంవారిగుంపు మధ్యలో గల ఒర్రెపై �
మన్యంలో ప్రగతి వికసిస్తున్నది. పూర్తి ఏజెన్సీ నియోజక వర్గమైన పినపాకలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాధారణ నిధులతోపాటు రూ.300 కోట్లకు పైగా ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో పనులు జోరుగా సాగుతుండడంతో నియోజకవర్గ
దేశంలోకెల్లా తెలంగాణలోనే క్రీడలకు, క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని, ఊరూరా క్రీడా ప్రాంగణాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు.
తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు మరోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తిన చెందడం శుభపరిణామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.
ఆత్మీయతానురాగాలు, ప్రేమానుబంధాలు, సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. అక్కలు తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వారి నుంచి బహుమా
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి యువత, నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ�
‘వచ్చే శాసనసభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేస్తాం’ అని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం భ
సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమైందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటై ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాకే దేవాలయాలు ఆధునీకరణకు నోచుకున్నాయన్నారు.
పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్న సారపాకలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని�
తెలంగాణ రాష్ర్టానికి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఎన్ని కోట్ల నిధులనైనా వెచ్చిస్తారని అన్నారు.
నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న ప్రగతిని ప్రజల వద్దకు వెళ్లి వివరించాల్సిన బాధ్యత బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులదేనని ఆ పార్టీ నేత, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా క