ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా,ఎక్స్రోడ్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టడంతోపాటు పన్నుల వసూళ్ల
సీఎం కేసీఆర్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డిలో అంత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్శి కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర�
కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గ�
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులవి.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన కాలమది.. ఎండాకాలమే కాదు, ఏ కాలమైనా తాగునీటి కోసం తల్లడిల్లిన బతుకులవి.. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు కాదు
నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధం గా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో స్వయం ఉపాధి కింద మైనారిటీ లబ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విశేషమైన అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో �
స్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామం లో రూ. కోటీ 66 లక్షల 80 వేలతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను శుక్రవారం ప్రార�
పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంతోపాటు అంచనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కామారెడ్డి : అంతరించి పోతున్న ఈ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాట