గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులవి.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన కాలమది.. ఎండాకాలమే కాదు, ఏ కాలమైనా తాగునీటి కోసం తల్లడిల్లిన బతుకులవి.. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు కాదు
నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధం గా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో స్వయం ఉపాధి కింద మైనారిటీ లబ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విశేషమైన అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో �
స్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామం లో రూ. కోటీ 66 లక్షల 80 వేలతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను శుక్రవారం ప్రార�
పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంతోపాటు అంచనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కామారెడ్డి : అంతరించి పోతున్న ఈ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాట
కామారెడ్డి : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నూతన ఎస్పీ ఆఫీస్ పక్కన రూ.40లక్షలతో సఖీ భవన నిర్మాణ