గతంలో ఏ ప్రభు త్వం చేయని విధంగా మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేశారని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని నిత్య బాంక్వెట్
ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏనుగుల రాకేశ్రెడ్డి నిబద్ధత ఉన్న వ్యక్తి అని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ఇన్చ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం, కార్యకర్తల సహాయ సహకారాలతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చే�
గత ప్రభుత్వాలు గుడిసెవాసులను విస్మరించినప్పటికీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్�
ప్రజా సమస్యలు పట్టని వారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని వ్యక్తులు ఎన్నికలు రాగానే నాపై యుద్ధం చేసేందుకు వస్తున్నారని, మీరే నా బలం... నా బలగం.. మీరు నా వెంట ఉన్నంత వరకు మీ ఆశీర్వాదం ఉన్నంతవరకు సేవ చేస్త�
తెలంగాణ ఉద్యమకారులకు ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అండగా నిలిచారని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రా�
కాంగ్రెస్ పార్టీకి గూండాయిజం, దాడులు కొత్తకాదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దా�
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని, టార్చ్ లైట్లు కొనుక్కొని పొలాల వద్దకు పోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే.. ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాటే తప్ప ప్రజల గోస మాత్రం వారికి పట్టదు.. దేశానికి, రాష్ర్టానికి ఆ పార్టీ చేసింది ఏమీ లేదు.’ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ధ్వజమె
అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్లో ఫుల్ జోష్ నెలకొంది. ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పేర్లు ఖరారు చేయడం, అందులోనూ దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇ
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో కార్యకర్తలతో పాటు పార్టీ నుంచి లబ్ధి పొందిన వారందరూ పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర�
దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సమయంలో సరళీకృత సంసరణలతో ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.