భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ బీటెక్ విద్యార్థిని మోసపోయింది. ఈ నెల 2న నిజాంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినికి వర్క్ ఫ్రం హోం పేరుతో ఇన్స్టా గ�
ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్ సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్లో ట్రేడింగ్ గురించి...శిక్షణ పేరుతో ప్రకటనలు ఇస్తూ సైబర్నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో బడా వ్యాపారులు, ఉద్యోగులే ఎ
వాట్సాప్ త్వరలో ‘నియర్బై షేరింగ్' అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ సాయంతో కేబుల్స్, ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కనున్న వారికి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
WhatsApp | గూగుల్ ఆండ్రాయిడ్ ‘నియర్ బై షేర్’ తరహాలో వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తెస్తోంది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే ఇంటర్నెట్ లేకుండా ఇతరులకు ఫైల్స్ షేర్ చేయొచ్చు.
WhatsApp | ఇన్స్టంట్ మెస్సేజింగ్ ఫ్లాట్పామ్ వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ మోటా కంపెనీ పరిచయం చేస్తుంటుంది. ప్రస్తుతం పలువురు వాట్సాప�
Bus Tickets | ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు దిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా బస్ టికెట్లు (Bus Tickets) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రముఖ సోషల్మీడియా సంస్థ ‘వాట్సాప్', తన వినియోగదారుల గోప్యతను పటిష్టపరుస్తూ మరిన్ని చర్యలు చేపట్టింది. ఒకసారి విన్న తర్వాత.. కనుమరుగయ్యే ‘డిజప్పియిరింగ్ వాయిస్ మెసెజ్'లను ప్రవేశపెట్టబోతున్నట్టు వ