వాట్సాప్లో ఇకపై 2జీబీకి మించిన ఫైళ్లను ఇంటర్నెట్ లేకుండానే పంపుకొనేలా కొత్త ఫీచర్ రాబోతున్నది. యాపిల్ ‘ఎయిర్డ్రాప్', గూగుల్ ‘నియర్బై షేర్'లా ఇది పనిచేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.
WhatsApp | మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మల్టీమీడియా మెసేజింగ్ కంపెనీ వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నది.
WhatsApp: ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్ వాడుకునే సౌకర్యం అందుబాటులోకి రానున్నది. యూజర్నేమ్లు క్రియేట్ చేసి .. ఇతరులతో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచర్ను డెవలప్ చేస్తున్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎ�
WhatsApp | వాట్సాప్ తన యూజర్లకు వచ్చే వాయిస్ మెసేజ్ లు వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకునేందుకు ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ తీసుకొస్తోంది.
Nara Lokesh | ప్రజా సమస్యలు, వినతులపై ఇక నుంచి తనకు వాట్సాప్ చేయవద్దని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్యలు వచ్చి తన వాట్సాప్ అకౌంట్ను మెటా బ్లాక్ చేసిందని త
ఆండ్రాయిడ్లో వాట్సాప్ చానల్ వెరిఫికేషన్ చెక్ మార్క్ త్వరలోనే నీలి రంగులో కనిపించబోతున్నది. ప్రస్తుతం ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నదనే సంగతి తెలిసిందే.
WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికం వినియోగిస్తున్న యాప్లలో వాట్సాప్ ఒకటి. మోటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తీసుకువస్తున్నది. అదే సమయంలో యూజర్ల సెక్యూరిటీకి పెద్దపీట వేస్తుంది. అయి�
WhatsApp | ఇన్స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన ఫీచర్స్ను పరిచయం చేస్తున్నది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్స్ను తీసుకువచ్చింది. తాజాగా మరో ఫీచర్ను తీసుకువచ్చేందుకు పని చేస్�
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్స్లో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను
తమ వినియోగదారులకు వాట్సాప్ ద్వారా ఓటీపీలు పంపించే విధానాన్ని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలు క్రమంగా విరమించుకుంటున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే ఎస్ఎంఎస్ల ద్వారా ఓటీపీలను పంప
WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని వాట్సాప్కు 2.78 బిలియన్ల యూజన్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను ప�
సాధారణ ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉంటాయని చాలా మంది ముఖ్యమైన ఫోన్ కాల్స్ను, మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ‘ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్' ఫీచర్ ఉండటమే దీనికి కారణం.