Nara Lokesh | ప్రజా సమస్యలు, వినతులపై ఇక నుంచి తనకు వాట్సాప్ చేయవద్దని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్యలు వచ్చి తన వాట్సాప్ అకౌంట్ను మెటా బ్లాక్ చేసిందని త
ఆండ్రాయిడ్లో వాట్సాప్ చానల్ వెరిఫికేషన్ చెక్ మార్క్ త్వరలోనే నీలి రంగులో కనిపించబోతున్నది. ప్రస్తుతం ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నదనే సంగతి తెలిసిందే.
WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికం వినియోగిస్తున్న యాప్లలో వాట్సాప్ ఒకటి. మోటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తీసుకువస్తున్నది. అదే సమయంలో యూజర్ల సెక్యూరిటీకి పెద్దపీట వేస్తుంది. అయి�
WhatsApp | ఇన్స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన ఫీచర్స్ను పరిచయం చేస్తున్నది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్స్ను తీసుకువచ్చింది. తాజాగా మరో ఫీచర్ను తీసుకువచ్చేందుకు పని చేస్�
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్స్లో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను
తమ వినియోగదారులకు వాట్సాప్ ద్వారా ఓటీపీలు పంపించే విధానాన్ని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలు క్రమంగా విరమించుకుంటున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే ఎస్ఎంఎస్ల ద్వారా ఓటీపీలను పంప
WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని వాట్సాప్కు 2.78 బిలియన్ల యూజన్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను ప�
సాధారణ ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉంటాయని చాలా మంది ముఖ్యమైన ఫోన్ కాల్స్ను, మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ‘ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్' ఫీచర్ ఉండటమే దీనికి కారణం.
రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) వెల్లడించింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పదని.. ఎస్ఎంఎస్, వాట్సాప్లో వచ్చే లింకులను క్లిక్ చేయవచ్చన
Whatsapp | ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇకపై మీ ప్రొఫైల్ పిక్లో పెట్టుకున్న పర్సనల్ ఫొటోలను ఇతరులు ఎవరూ స్క్రీన్షాట్ తీసుకోలేరు. ఈ మేరకు స్క్రీన్షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొ�
సాంకేతికత-ఆధునికత కలిసి క్రోనీ క్యాపిటలిజంతో జత కట్టినప్పుడు అవి స్వాభావికంగా విభేదించే అంశాలకు కూడా వాటి మనుగడ కోసం వేదికలుగా మారుతాయి. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులే అందుకు ఒక ఉదాహరణ.
చాట్లు, కాల్స్, వీడియోలు, ఫైల్స్, వంటి వాటిని గోప్యంగా ఉంచే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని వదులుకోమని ఒత్తిడి చేస్తే భారత్లో తమ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని వాట్సాప్ స్పష్టం చేసింది.