ఇంటర్నెట్ లేకపోయినా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ను ఇతరులకు ఆఫ్లైన్లోనే షేర్ చేసే సదుపాయాన్ని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై నెట్వర్క
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ కంపెనీ వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్ల ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఫీచర్ను తీసుకువచ్చేందుకు ప్రయత్�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50వేలకు పైబడిన సామగ్రి కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి వస్తే సరైన ఆధారాలు తమ వెంట ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
EC | ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్న
Viksit Bharat | లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం ప్రధాని మోదీ లేఖతో బీజేపీ చేపట్టిన ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) ప్రచారం పలు వివాదాలకు దారి తీస్తున్నది. పాకిస్థాన్, యూఏఈతోపాటు పలు విదేశీయుల మొబైల్ నంబర్స్ కూ�
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్పార్మ్లను నిర్వహిస్తున్న మెటా సంస్థపై లొట్టె రుబీక్ అనే సైకాలజిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు.
వాట్సప్లో ‘వికసిత్ భారత్ సంపర్క్' పేరుతో ప్రజలకు వస్తున్న ఓ సందేశంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి పాల్పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రజా సమస్యలు ఆలకించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి.. కొందరు అధికారులకు టైమ్పాస్ వ్యవహారంగా మారింది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్లో కాలక్షేపానికి, ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఈ ప్రతిష�
గడికోసారి ఫోన్ అందుకున్నా... అలా ఫోన్ అందుకున్న ప్రతిసారీ ముఖ కవళికల్లో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకున్నా..
ఆ వచ్చింది వాట్సాప్ సందేశమని అంచనాకు రావొచ్చు. పరిగడపున పచ్చిగంగైనా ముట్టకముందే ‘గుడ్ మా�