తమ వినియోగదారులకు వాట్సాప్ ద్వారా ఓటీపీలు పంపించే విధానాన్ని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలు క్రమంగా విరమించుకుంటున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే ఎస్ఎంఎస్ల ద్వారా ఓటీపీలను పంప
WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని వాట్సాప్కు 2.78 బిలియన్ల యూజన్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను ప�
సాధారణ ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉంటాయని చాలా మంది ముఖ్యమైన ఫోన్ కాల్స్ను, మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ‘ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్' ఫీచర్ ఉండటమే దీనికి కారణం.
రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) వెల్లడించింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పదని.. ఎస్ఎంఎస్, వాట్సాప్లో వచ్చే లింకులను క్లిక్ చేయవచ్చన
Whatsapp | ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇకపై మీ ప్రొఫైల్ పిక్లో పెట్టుకున్న పర్సనల్ ఫొటోలను ఇతరులు ఎవరూ స్క్రీన్షాట్ తీసుకోలేరు. ఈ మేరకు స్క్రీన్షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొ�
సాంకేతికత-ఆధునికత కలిసి క్రోనీ క్యాపిటలిజంతో జత కట్టినప్పుడు అవి స్వాభావికంగా విభేదించే అంశాలకు కూడా వాటి మనుగడ కోసం వేదికలుగా మారుతాయి. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులే అందుకు ఒక ఉదాహరణ.
చాట్లు, కాల్స్, వీడియోలు, ఫైల్స్, వంటి వాటిని గోప్యంగా ఉంచే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని వదులుకోమని ఒత్తిడి చేస్తే భారత్లో తమ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని వాట్సాప్ స్పష్టం చేసింది.
WhatsApp | మెటా యాజమాన్యంలో మెసేసింగ్ యాప్ వాట్సాప్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా యుద్ధమే జరుగుతున్నది. ప్రస్తుతం ఈ పోరు తుది దశకు చేరుకున్నది. మెసేజ్ల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విషయంలో బలవంతం చ�
గోప్యతను వదిలేయాల్సి వస్తే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్లిపోతుందని ‘మెటా’ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హై�
ఇంటర్నెట్ లేకపోయినా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ను ఇతరులకు ఆఫ్లైన్లోనే షేర్ చేసే సదుపాయాన్ని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై నెట్వర్క