‘కాంగ్రెస్ నేతల వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నన్ను క్రిమినల్గా చిత్రీకరించి, నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్లు నాపై రౌడీషీట్ తెరవడానికి ప్రయత్నించారు. ఈ అవమానాలు ఇంక భరించ లేను. నా చావుకు కాంగ్రెస�
కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2025) నుంచి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు ప్రజలకు సంబంధించిన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారాలైన వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ అకౌంట్లపై నిఘా పెట్టనున్నారు.
WhatsApp | వాట్సాప్ త్వరలో చాట్స్, ఛానెల్స్లో మోషన్ ఫొటోలును షేర్ చేసేందుకు అనుమతి ఇవ్వబోతున్నది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు కొన్ని సెకన్ల వీడియో, ఆడియో రికార్డింగ్తో సహా ఫొటోలను షేర్ చేసేందుకు అవక�
WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా యాజమాన్యంలోని ఈ యాప్కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్ల ఎక్స్పీరియన్స్ను మెరుగుపరి�
ట్సాప్ కేవలం ఓ చాటింగ్ యాప్ మాత్రమే కాదు. మనందరి డైలీ లైఫ్లో భాగమైపోయింది. ఫ్రెండ్స్తో పిచ్చాపాటి కబుర్లు మొదలుకొని ఫ్యామిలీ గ్రూప్లో ఫొటోలు షేర్ చేయడం, ఆఫీస్ వర్క్ డిస్కస్ చేయడం.. అన్నీ వాట్సా�
బీహార్లోని ముజఫర్పూర్లో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. తాను వాట్సాప్ ద్వారా ఒక బాలికను వివాహం చేసుకున్నానని పేర్కొనడమే కాక, అమెతోనే కలిసి జీవిస్తానంటూ యువకుడు పట్టుబట్టాడు.
24 దేశాలకు చెందిన సుమారు 90 మంది ఫోన్లను స్పైవేర్ ద్వారా హ్యాకర్లు హ్యాక్ చేశారని వాట్సాప్ వెల్లడించింది. బాధితుల్లో పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులు ఉన్నారని, ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్కు చ
Whatsapp Governance | ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఈజీగా పనులు పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్స�
నేర శిక్షా స్మృతి లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం నిందితులకు పోలీసులు ఇవ్వవలసిన నోటీసులను వాట్సాప్, ఈ-మెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పంపించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. సీఆర్పీసీ
వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నిందితులకు నోటీసులు పంపించడం చట్ట ప్రకారం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు నిందితులకు వాట్సాప్లో నోటీసులు పంపుతున్న విషయాన్ని సీనియర్ న్యాయవా
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�
WhatsApp Ghost Pairing | ప్రముఖ సామాజిక మాధ్యమం ‘వాట్సాప్' వినియోగదారులపై కొత్త తరహా సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) ఆందోళన వ్యక్తం చేసింది.
సైబర్ నేరాలకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారుతున్నదని కేంద్రం హోంశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. సైబర్ మోసాలపై అందుతున్న ఫిర్యాదుల్లో వాట్సాప్ ద్వారా జరిగిన మోసాలపైనే ఎక్కువగా ఉంటున్నాయని ఈ �