అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపుతానని హామీ ఇచ్చిన, భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వల్లించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భీకర యుద్ధానికి తెరతీశారు. ఫొర్దో, ఇస్ఫాహాన్, నతాంజ్ అణుకేంద్రాలను �
ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదన్న సంగతి సైప్రస్ అధ్యక్షుడు, తాను అంగీకరిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా, యూరప్లో నెలకొన్న యుద్ధ సంక్షోభాలపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏఐ సాంకేతికతతో కూడిన క్షిపణులను తాజాగా ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అటు ఇజ్రాయెల్, ఇటు హెజ్బొల్లా, హమాస్లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఒకవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. మరోవైపు లాంగ్ రేంజ్ క్షిపణుల ప్రయోగిస్తామంటూ ఉక్రెయిన్, అణు విధానం మార్చుకుంటామంటూ రష్యా చేస్తున్న హెచ్చర
ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల దాడితో పశ్చిమాసియా మొత్తం నిప్పుల గుండంలా మారింది. ఏ క్షణాన ఏం జరగబోతున్నదో తెలియటం లేదు. ఇరాన్ దాడిపై నెతన్యాహూ స్పందిస్తూ.. ‘ఇరాన్ నాయకులు మా బలాన్ని, ప్రతిదాడి సామర్థ్య�
Israel-Hamas war | ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war), పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి వీరిద్దరూ చర్చించారు.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంలో వేల మంది పౌరులు మృత్యువాత పడటం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం �
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు భారీ పరివర్తనకు లోనవుతున్నాయి. ఇజ్రాయెల్తో కొద్ది కాలం కిందట అరబ్బు దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్ దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాయి. తాజాగా యూఏ�