పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక ఘర్షణలను వ్యతిరేకిస్తూ మార్చి 10న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక, స్వతంత్ర సెక్టోరల్ ఫెరేషన్స్/
Flight Fare | విదేశాల్లో నివసించే వారికి హైదరాబాద్ హఠాత్తుగా చేరుకోలేనంత ఖరీదుగా మారిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో అనేక అంతర్జాతీయ రూట్లల
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వంట గ్యాస్ లభ్యతపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో రెండు వారాలు కొనసాగితే బ్యారెల్ ముడ�
Doomsday Missile | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్మ్యాన్-3ని మంగళవారం రాత్రి కాలిఫోర్నియా తీరంలో అమెరికా పరీక్షించింది.
ఇరాన్కు(Iran) ఎవరు సుప్రీం నాయకుడిగా వ్యవహరించినా అంతమొందిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుండగా మరో వైపు ఇజ్రాయెల్(Israel attacks) ఇరాన్పై దాడులు ఉధృతం చేయడంతో పశ్చిమాసియాలో కల్లోల పరిస�
పొట్టి ప్రపంచకప్లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్పై వేటు పడింది. ఈ నెల 11 నుంచి బంగ్లాదేశ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. ఇరాన్తో అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం అనూహ్యంగా దాడికి దిగాయి. రాజధాని నగరం టెహ్రాన్కు ఉత్తరాన ఉన్న 30 ప్రాంత�
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడికి దిగవచ్చునని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో అణు సామర్థ్యం కల యూఎస్ యుద్ధ విమాన వాహక �
పశ్చిమాసియాలో అమెరికా కీలక సైనిక మోహరింపులు చేస్తున్నది. విమాన వాహక నౌక, యుద్ధ విమానాలు సహా మిలిటరీ హార్డ్వేర్ను తిరిగి ఈ ప్రాంతానికి పంపిస్తున్నది. ఇరాన్పై దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్�
ఓ మహిళా డాక్టర్ హిజాబ్ను తొలగించి వివాదంలో చిక్కుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ చర్యను మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ సహా పలు పశ్చిమాసియా దేశాలు ఖండించాయి.
అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ రెండేండ్లుగా కొనసాగిస్తున్న గాజా యుద్ధానికి తెరపడుతున్న సమయంలోనే ఇటు దక్షిణాసియాలో పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి.
గాజాలో కరువు నెలకొన్నట్లు ఐక్య రాజ్య సమితి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక్కడ 5 లక్షల మందికిపైగా ఘోరమైన ఆకలితో బాధపడుతున్నట్లు ఐరాస నిపుణులు చ�
పశ్చిమాసియాలో మరో యుద్ధం రాజుకుంటున్నది. దక్షిణ సిరియాలో డ్రూజ్ మతానికి చెందిన పౌరులపై సైనిక దాడులను వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ సైనిక దళాలు బుధవారం సిరియా రాజధాని డమాస్కస్లో అధ్యక్ష భవనంతోపాటు సైనిక �