LPG carrier : ఎల్పీజీ చమురు కలిగిన రెండో నౌక మంగళవారం గుజరాత్ పోర్టుకు చేరుకుంది. ఎల్పీజీ ట్యాంకర్లతో కూడిన ఎంటీ నందాదేవి అనే పేరుగల నౌక మంగళవారం గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడి�
ఇరాన్ రాజధానిపై అమెరికా-ఇజ్రాయెల్ మరిన్ని దాడులు జరపడం, లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపంలోకి మారుతున్న నేపథ్యంలో సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయా
యుద్ధంలో సర్వం కోల్పోయినప్పటికీ, గెలువడానికి సాయపడే చిట్ట చివరి అస్త్రం ఒకటి ప్రతీఒక్కరి దగ్గర ఉంటుంది. ఓటమి అంచునకు చేరుకొనే సమయంలో శత్రువుల మీదకు దీన్ని ఆఖరి ఆయుధంగా ప్రయోగిస్తారు. అచ్చం అలాంటి అస్త్�
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు ముందుచూపు కరువయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రం ప్రత్యా�
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిరు వ్యాపారస్తులు గ్యాస్ సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు.
LPG Shortage : దేశంలో ఎల్పీజీ కొరత లేదని, మన అవసరాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే, కొరత వస్తుందేమోనన్న భయంతో ప్రజలు ఎక్కువగా బుకింగ్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం తెలి�
stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది.
Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Trump) చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్తో ఇరాన్ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అన
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో బహ్రెయిన్ చిక్కుకుపోయిన 60 మందిని భారత పౌరులను ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చింది. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను బహ్రెయిన్ తెలుగు అసోసి�
LPG cylinder : చమురు సరఫరాపై దేశ ప్రజల్లో ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా చమురును 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పశ్చిమాసియాలో ఎనిమిదో రోజు ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా 80 యుద్ధ విమానాలు, 230 బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనికి దీటుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థ�
పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక ఘర్షణలను వ్యతిరేకిస్తూ మార్చి 10న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక, స్వతంత్ర సెక్టోరల్ ఫెరేషన్స్/
Flight Fare | విదేశాల్లో నివసించే వారికి హైదరాబాద్ హఠాత్తుగా చేరుకోలేనంత ఖరీదుగా మారిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో అనేక అంతర్జాతీయ రూట్లల