పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంలో వేల మంది పౌరులు మృత్యువాత పడటం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం �
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు భారీ పరివర్తనకు లోనవుతున్నాయి. ఇజ్రాయెల్తో కొద్ది కాలం కిందట అరబ్బు దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్ దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాయి. తాజాగా యూఏ�