గిరి రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ‘గిరి వికాసం’పై ప్రస్తుత ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇది వరకు మంజూరు చేసిన యూనిట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం..
జీవిత బీమా ఆకర్షణీయ రాబడులనూ అందిస్తే బాగుంటుంది కదూ. మనకు, మన కుటుంబ సభ్యులకు బీమా ధీమాతోపాటు చక్కని ఆర్థిక ప్రయోజనాలూ అందితే అంతకన్నా ఇంకేం కావాలి మరి. అయితే ఇలాంటి బెనిఫిట్స్, ఫీచర్లతోనే పోస్టల్ లైఫ�
ప్రజలకు సాగు, తాగునీటితోపాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనతో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అ�
ఒక్కడు.. ఒకే ఒక్కడు.. కదిలాడు.. కదం తొక్కాడు. కదనశంఖం పూరించాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చినవాడు.. అభివృద్ధి పథంలో అంచెలంచెలుగా అగ్రస్థాయికి నడిపించినవాడు. రెండు విడుతల పరిపాలన దిగ్విజయంగా సాగించి మూడ�
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలే తన బలం, కార్యకర్తలే తన బలగమని, ప్రజాఆశీర్వాదంతో నకిరేకల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
కాంగ్రెస్ అంటే కరువు అని.. బీఆర్ఎస్ అంటే భరోసా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో తెలంగాణ ముదిరాజ్ మహ
అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ బేగంపేట్ ప్రజల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదని.. తొమ్మిదిన్నరేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బేగంపేట్లో ముంపు సమస్యను పరిష్కరించిందని కూకట్పల్లి ఎమ్�
ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. అలాగే, తనను కూడా ఈ ఎన్నికల్లో గెలి
పైరవీలు లేకుండా, ఒక రూపాయి కూడా లంచం ఇవ్వకుండానే నిరుపేద ఎస్సీ లబ్ధిదారులకు సహాయం చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు సేవలను గుర్తించుకొని, సద్ది తిన్న రేవుని మరువకుండా ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర ఆర�
జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యులు కొనియాడారు. మండలంలోని మాన్కాపూర్, బాబేఝరి గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రియ బృందం ప్రతినిధులు ఆదివారం పర్యటించారు. గ్ర
రైతు రుణమాఫీ పర్వంలో మరో ముందడుగు పడింది. కర్షక సంక్షేమంలో వెనుకకు పోయే ప్రసక్తేలేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కేంద్రం సహాయ నిరాకరణ ధ�
దోపిడిదారుల చేతుల్లో దగా పడుతున్న తెలంగాణ నాడు కొందరికి రాజకీయ నినాదమైంది. రాజకీయంగా వారు ఎదగడానికి తెలంగాణ వాదం బలంగా పనిచేసింది. ‘జై తెలంగాణ’ అని.. ఉన్నత పదవులు రాగానే ‘నై తెలంగాణ’ అన్న నేతలెందరో.. తెలం�
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి నెలనెలా అందించే పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతూ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా, వచ్చే నెల నుంచే పెంచిన పింఛన్ను అందించే
బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.