సీఎం రేవంత్రెడ్డి తనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజా�
మైనార్టీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ మండిపడ్డారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు 24 శాతం నిధులను కూడా ఖర్చు చేయలే�
చేనేతల మగ్గాలు సీఎం కేసీఆర్ కృషితో నేడు పరుగులు పెడుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని జనార్దన్ గార్డెన్లో శుక్రవారం రాత్రి పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో శనివారం ఆయన మై నార�
ఏళ్ల పాటు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీంల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కేశవాపురంలో సీసీరోడ్లు, గ్ర�
క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్రావు నియమితులయ్యారు. తొలి చైర్మన్ రాజేశ్వర్రావే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు �
ముస్లింలకు వంద శాతం సబ్సిడీతో రూ. లక్ష ఇచ్చి మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. చార్మినార్ వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం క�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన పూజలు, సర్వమత ప్ర
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అ న్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముథోల్లోని జీఎం ఫంక్షన్ హా ల్లో బుధవారం ముస్లింలకు తోఫాను పంపిణ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాత్�
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని చిన్న మసీదులో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ�
మైనార్టీల సంక్షే మానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద వద్ద మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యం లో మైనార్టీ రెసిడె న్షియల్లో ఏర్పాటు చేసిన ఇఫ్త
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రంజాన్ను పురసరించుకొని మహిళా కమిషన్ సభ్యురాలు షాహిన్ అఫ్రోజ�