పెద్దపల్లి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వర్కింగ్ జర్నిలిస్టులకు విడుతల వారిగా ఇండ్ల స్థలాల సాధనే ల�
Minister Ponguleti | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో 235 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, 27 మంది లబ్ధిదారులకు ₹27,03,132ల కల్యాణ లక్ష్మి, షాదీ
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ జాఫర్ ఖాన్ పేట పెద్ద రాత్ పల్లి వెన్నంపల్లి గ్రామాల్లో పలు అభివృద�
తొలి సీఎం కేసీఆర్ పాలనలో ప్రతీ ఇంటికి సంక్షేమం అందించి ప్రతీ ముఖంలో అనందం నింపారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ఎ�
వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని జగిత్యాల డివిజన్ రెవెన్యూ అధికారి పులి మధుసూదన్ గౌడ్ అన్నారు.
Bandi Sanjay | పెద్దపల్లి, ఏప్రిల్20: దేశంలోని పేద ముస్లింల సంక్షేమాన్ని కాక్షించి కేంద్ర ప్రభుత్వం వక్ప్ సవరణ బిల్లు చేసిందని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
AADI SRINIVAS | రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శ్రీనివ�
KCR leadership | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7: కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు నిలిపివేసేందుకు ప్రభుత్వ వస్త్రాల తయారీ ఆర్డర్లు అందించారని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు.
Construction workers | ఇవాళ రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ ఆస్బెస్టాస్ కమాన్ వద్ద భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు రాష
అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సరూర్నగర్ డివిజన పరిధిలోని హుడా కాంప్లెక్స్, హుడా కాలనీలో వి
బీసీల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీసీ కులాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం�
రాష్ట్రంలో 54శాతానికి పైగా ఉన్న బీసీల పట్ల పాలకులు కరుణ చూపడం లేదని, ఫలితంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ బీసీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని పలు బీసీ సంఘాల నేతలు, ప్రతినిధులు బీసీ కమిషన్ ముందు విన్నవించార�