మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా ముచ్చటిస్తూ, వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవర�
Peddi Sudarshan Reddy | వెంకటపురం గ్రామానికి చెందిన గొర్కటి నరసయ్య, ప్రేమలత దంపతుల కుమార్తె శ్రీలత- అజయ్ వివాహ వేడుకలకు శుక్రవారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
Veera Nagamma | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ వీర నాగమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వచించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే స్పెషల్.. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా ఒక్క బాల్ మిస్కాకుండా టీవీలకు అతుక్కుపోవాల్సిందే.. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉండడం..
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూతురి వివాహ వేడుకలో వివాదం చోటుచేసుకున్నది. అయితే రెండు కోణాల్లో వార్తలు హల్చల్ అవుతున్నాయి. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కూతురి�
శివరాత్రిని పురస్కరించుకొని శనివారం మండలంలోని పలు ఆలయాల్లో పార్వతీపరమేశ్వరుల కల్యాణం కనుల పండువలా జరిగింది. పార్వతీపరమేశ్వర గుట్టపై, బుగ్గ రామలింగేశ్వరాలయం తదితర శివాలయాల్లో ఈ వేడుకలను భక్తిశ్రద్ధల
పెండ్లంటే నూరేళ్ల పంట. ప్రతి వ్యక్తి జీవితంలో మరుపురాని మధుర ఘట్టం. లైఫ్ పార్ట్నర్తో కొత్త జీవితానికి నాంది పలికే శుభదినం. మరి ఆ ముచ్చట సాదాసీదాగా జరిగిపోతే ఎలా.. వివాహ వేడుకల్లో ఆనందకరంగా సాగే ప్రతి త�
నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�