‘లైగర్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ భామ అనన్యపాండే. ప్రస్తుతం ఈ స్టార్కిడ్కి బాలీవుడ్ అవకాశాలకు కొదవలేదు. త్వరలో ‘కాలీ మీ బే’ అనే వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిరీస్లలో మీర్జాపూర్ ఒకటి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, షెర్నావాజ్ సామ్ జిజినా తదితరులు నటించిన ఈ సిరీస్ మూడో భాగం స్ట్రీమింగ్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో మొదలైంది.
త్రిష ప్రధానపాత్రలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్ ‘బృంద’. త్రిష నటిస్తున్న తొలి వెబ్సిరీస్ ఇదే కావడం గమనార్హం. సూర్యమనోజ్ వంగాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిరీస్ ఆగస్ట్ 2న సోనీ లీవ�
ప్రతివారం ఎన్నో సినిమాలు, సిరీస్లు.. ఓటీటీల్లో విడుదల అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. లవ్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్లతో పోలిస్తే క్రైమ్, థ్రిల్లింగ్ కథలతో తెరకెక్కేవే
పంచాయత్.. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ కావడంతో మూడో సీజన్ కోసం అభిమానులు రెండేండ్లుగా ఎదురుచూశారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్లో మే 28 నుంచి పంచాయత్ 3 స్ట్రీమింగ్కు వచ్చింది. �
‘ఏ మాయ చేశావె’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది సమంత. తెలుగుతోపాటు పలు భాషల సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. వరుస సినిమాలు చేస్తున్నప్పుడే అక్కినేని
వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్' సీజన్ 2 వచ్చేస్తున్నది. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నదని, దాన్ని మించేలా ఈ రెండో సీజన్ ఉంటుదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
‘టైమ్ వచ్చినప్పుడు అస్సలు టైమ్ ఉండదు..’ సినీజనాలకు బాగా వర్తించే డైలాగ్ ఇది. సక్సెస్లో ఉన్న యాక్టర్లకు తీరిక ఉండదు. కాల్షీట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఇప్పుడు ఈ సూత్రం ఓటీటీ యాక్టర్లకు మరిం�
లావణ్య త్రిపాఠి, అభిజిత్, అభిజ్ఞ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్'. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. ఫిబ్రవరి 2వ తేదీ �
‘ఫ్యామిలీ మ్యాన్' వెబ్సిరీస్ల తర్వాత మనోజ్ బాజ్పాయ్ ఏ పాత్ర పోషించినా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా.. ఆయన మంచి కథనే ఎంచుకుంటారనీ, తన పాత్రను అత్యద్భుతం�
పొలిటికల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న వెబ్సిరీస్ ‘కరీంనగర్స్-మోస్ట్ వాంటెడ్' బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 22న ప్రముఖ ఓటీటీ వేదికపై ప్రసారం కానుంది.