KCR leadership | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7: కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు నిలిపివేసేందుకు ప్రభుత్వ వస్త్రాల తయారీ ఆర్డర్లు అందించారని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు.
Weavers dharna | కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు(Weavers) రోడ్డె క్కాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా సిరిసిల్ల(Siricilla) నేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్ట�
సిరిసిల్లలో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. ఆరు నెలల క్రితం వరకు వస్త్ర పరిశ్రమలో చేతినిండా పనితో సంతోషంగా బతికినా.. ఇప్పుడు కుటుంబ పోషణకే కష్టపడాల్సి వస్తున్నది. నేత పనిని వదిలేసి కూలి పన�
Vinod Kumar | నేతకార్మికులపై(Weavers) ప్రభుత్వం కక్ష కట్టవద్దని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని, పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బీ వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండని, చేనేత కార్మికుడు చితికిపోతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యం, పాలకుడి నిర్వాకంతో ప్రతి నేత�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో 60 ఏండ్ల కింద ట ప్రారంభించిన ఉలెన్ ఇండస్ట్రీయల్ కో ఆపరేటివ్ సొసైటీ భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మా రింది. 1956లో ఏర్పాటైన ఈ సొసైటీ ఉన్
భూదాన్పోచంపల్లి చేనేత కళాకారులు రూపొందించిన కళాఖండాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిదా అయ్యారు. అబ్బురపరిచే విభిన్న చేనేత చీరల అందాలను చూసి ఆమె మంత్ర ముగ్ధులయ్యారు. పెవిలియన్ థీమ్ పేరుతో ఏర్పాటు చేస
ఆదరణ కోల్పోయిన చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు నేత కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నది. బతుకమ్మ చీరలతో కోట్ల వి
నాటి పాలనలో కుదేలైన చేనేత పరిశ్రమకు జీవం పోసిన రాష్ట్ర సర్కారు, కార్మికులకు కొండంత అండగా నిలుస్తున్నది. 50 ఏండ్లు నిండిన ప్రతి కార్మికుడికి 2016 పింఛన్, రైతు బీమా మాదిరి 5 లక్షల బీమాతో భరోసానిస్తున్నది. అలాగ�
నేతన్న సంక్షేమానికి అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు అనేక పథకాలతో అండగా నిలుస్తున్నది. నాడు దిక్కూమొక్కూలేక ఆగమైన బతుకులకు స్వరాష్ట్రంలో భరోసా కల్పిస్తున్నది. ఇప్పటికే చేతినిండా పని, పనికి తగ్�
MLA Krishnamohan Reddy | పాలకులు చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి జీవనాన్ని కొనసాగించేవారు. సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు అండగా ఉన�
తెలంగాణలో చేనేత పరిశ్రమపై ఆధారపడి 40 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అత్యధికంగా పోచంపల్లిలో నేత కార్మికులు ఉన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చీరలు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చ