చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని అమలు చేయాలని ఆగస్టు 7న ఢిల్లీలో పద్మశాలీలు మ హా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత పద్మశాలి సంఘం నేత కందగట్ల స్వామి, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెం�
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి.
Postcard| మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ ప్రధానిమోదీకి పోస్ట్ కార్డు రాశారు.
తెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా తరహాలో ప్రవేశపెడుతున్న నేతన్నబీమా పథకాన్ని ఆదివారం మంత్రి కే తారకరామారావు ప�
నేత కార్మికులను ఆదుకోవటానికి ఇప్పటికే సమగ్ర చర్యలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘నేతన్న బీమా’కు నిధులు విడుదల చేయడం హర్షణీయం. దీంతో చేనేత, పవర్లూమ్, యాన్సిలరీ, ఇలా.. ఏ విభాగంలో పనిచేసే కార్మికుడి�
నేతన్న బీమా పథకానికి మంజూరు చేసిన మొత్తం29.98 కోట్లు లబ్ధి పొందేవారి సంఖ్య 55,072 హైదరాబాద్, నమస్తే తెలంగాణ;రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. �
త్వరలో కొత్త దరఖాస్తుదారులకు పింఛన్లు ఈ నెలలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ఈ సారి 57 ఏండ్లు నిండిన వారికి సైతం నల్లగొండ జిల్లాలో 57 ఏండ్లు దాటిన వారు 41,063 మంది ఇతరులు మరో 17, 610 మంది.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న
రాజన్న సిరిసిల్ల : గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఏవిధంగానైతే రూ.5 లక్షలు బీమా అందజేస్తున్నామో అదేవిధంగా చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత