న్యూఢిల్లీ: ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ కొత్త సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేసింది. కోవిడ్ వేళ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకవచ్చినట్లు ఆక్స్ఫామ్ తన నివేదికలో వెల్ల�
ఇప్పుడు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. పచ్చకోక చుట్టుకొని మాగాణం మురిసిపోతున్నది. ఊరిజనం జాతరలో పల్లె పదం వినిపిస్తున్నది. బొడ్రాయి పండుగ.. బోనాల పండుగ.. బీరప్ప ఉత్సవం.. పెద్దమ్మ పెద్దిరాజు వార్షిక
ఏ మాత్రం సముద్ర తీర ప్రాంతం లేని ఒక రాష్ట్రం చేపల పెంపకాన్ని ప్రాధాన్య అంశంగా చుకోవడమే పెద్ద సాహసం!
దానిపై శ్రమించి.. మొత్తంగా పెట్టిన రూ.305 కోట్ల పెట్టుబడితో రూ.25,782 కోట్ల సంపదను సృష్టించడం అపూర్వం!
ఆ సాహసం చ
దేశీయ కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొన్నది. ఇప్పటి వరకు దేశీయ కుబేరుడగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ర్యాంక్కు
గ్రామపంచాయతీల్లో చెత్తతో ఆదాయం సృష్టించటం అద్భుతమని, ఇలా ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న తొలి గ్రామం.. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలానికి చెందిన ముక్రా(కే) అని కేంద్రం కొనియాడింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస�
ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేశాడు. అతని సభావైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్లి తన దుగ్ధ వెళ్ళబోసుకున్నాడు దుర్యోధనుడు. ‘నాయనా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యముందా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువ
తల్లి గర్భం నుంచి భూమ్మీదికి వచ్చినప్పుడు మానవుడి జీవితం మొదలవుతుంది. ప్రాణోత్క్రమణం జరిగి శరీర పతనంతో భూగర్భం చేరుకోవడంతో ఆ జీవితం పరిసమాప్తమవుతుంది. ఆ మధ్యకాలంలో మానవుడి ప్రశాంతతను కొల్లగొట్టడానిక�
టాప్-10 భారతీయ శ్రీమంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్నారికి 25 ఏండ్లు ఉచిత విద్య ఆక్స్ఫామ్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ/దావోస్, జనవరి 17: భారతీయ సంపన్నులలో టాప్-10 ధనవంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్�